NIzamabad

21న డీసీసీబీ చైర్మన్​పై అవిశ్వాస తీర్మానం​

నిజామాబాద్, వెలుగు : జిల్లా సహకార కేంద్ర బ్యాంక్​(డీసీసీబీ) చైర్మన్​ పోచారం భాస్కర్​రెడ్డిపై 15 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం కోరుతున్న నేపథ్యంలో

Read More

బీఎస్పీకి అమర్​నాథ్ ​బాబు గుడ్​బై

బోధన్, వెలుగు : బీఎస్పీ బోధన్​ నియోజకవర్గ ఇన్​చార్జి అమర్​నాథ్​బాబు ఆ పార్టీకి గుడ్​బై​ చెప్పారు. టౌన్​లో బుధవారం నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన

Read More

సైబర్ నేరాలపై అవగాహన

ఎల్లారెడ్డి, వెలుగు : సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ సూచించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బుధవారం స్టూడ

Read More

ఇందూరులో ఈసారి బిగ్​ఫైట్​!

బీజేపీ, కాంగ్రెస్​ మధ్య నువ్వా? నేనా? సై అంటున్న అర్వింద్​..  పోటీకి దూరంగా కవిత కాంగ్రెస్ నుంచి  జీవన్​రెడ్డి  యాక్టివ్ అభ్యర

Read More

కామారెడ్డి కారులో అయోమయం

అసెంబ్లీ ఫలితాలపై ఇప్పటి వరకు నో రివ్యూ  నియోజకవర్గ ఇన్​చార్జినీ నియమించలే పార్టీ వీడుతున్న లీడర్లు, క్యాడర్​ కామారెడ్డి, వెలుగు:&nbs

Read More

వచ్చే సీజన్​లో పసుపుకు 20 వేలపైనే ధర

నిజామాబాద్​: సీఎం రేవంత్​రెడ్డి తనకు మంచి మిత్రుడని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఇవాళ నిజామాబాద్​లోని మార్కెట్​యార్డును సందర్శించి పసుపు రైతులతో మాట్

Read More

బోధన్ ​హాస్టల్ ​ఘటన దురదృష్టకరం : కల్వకుంట్ల కవిత

కామారెడ్డి, వెలుగు: బోధన్​లోని హాస్టల్​లో జరిగిన ఘటనలో స్టూడెంట్​చనిపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గాంధారి మండలం తిప్పారం తం

Read More

ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

నిజామాబాద్ అర్బన్, వెలుగు: ఇందూరు లోని 50 వ డివిజన్ లో ఉన్న నల్ల హనుమాన్ దేవాలయంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర

Read More

బెల్ట్​షాప్​లపై ప్రత్యేక నిఘా

లింగంపేట, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  బెల్ట్​షాప్​లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎల్లారెడ్డి ఆబ్కారీ సీఐ షాకీర్​అహ్మద్​ పేర్కొన్నారు. లి

Read More

ఉర్దూ అకాడమీ చైర్మన్ కు సన్మానం

ఆర్మూర్, సిరికొండ, నవీపేట్,​ వెలుగు:  తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమితులైన తాహెర్ బిన్ హందాన్ ను కాంగ్రెస్ లీడర్లు సన్మానించారు. హైదరాబాద్

Read More

సందేశ్​ఖలి నిందితులను ఉరి తీయాలని ఏబీవీపీ డిమాండ్

డిచ్​పల్లి, వెలుగు: పశ్చిమ్​బెంగాల్​లోని సందేశ్​ఖలిలో జరిగిన ఘటనకు కారణమైన నిందితులను ఉరితీయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ డిమాండ్​ చేశారు.

Read More

డీసీసీబీ ఛైర్మన్ పదవికి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా..

నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పదవికి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. సొంత పార్టీ డైరెక్టర్లే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వటంతో భాస్కర్ రెడ

Read More

పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి : ఆర్డీవో భుజంగ్​రావు

మద్నూర్, వెలుగు: త్వరలో జరిగే పార్లమెంట్​ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని బాన్సువాడ ఆర్డీఓ భుజంగ్​రావు పేర్కొన్నారు. మద్నూర్​ తహసీల్​ఆఫీస్​లో సోమవారం ప

Read More