people

హామీలు నెరవేర్చలే.. మళ్లీ ప్రజలను మభ్యపెడతున్రు : అందుగుల శ్రీనివాస్

కోల్​బెల్ట్, వెలుగు : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి లబ్ది పొందేందుకు ప్రజలను చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ మభ్యపెడుతున్నాడని బీ

Read More

మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ : కంచర్ల భూపాల్‌రెడ్డి

కేటీఆర్‌‌ పర్యటనను సక్సెస్ చేయండి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నల్గొండ, వెలుగు : 2018 ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే నల్గొ

Read More

కవర్ స్టోరీ..జొరం మళ్లీ.. మళ్లీ

వర్షాకాలం మొదలైనప్పటి నుంచి దగ్గు, జలుబు, జ్వరం అంటూ ఇంటికొకరు ఇబ్బందిపడుతున్నారు. మామూలు రోజులతో పోలిస్తే ఇలాంటి కేసులు ఇప్పుడు వందశాతం కంటే ఎక్కువ ప

Read More

కాంగ్రెస్‌‌ మాయమాటలను ప్రజలు నమ్మరు : ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

నాకు నచ్చిన సీఎంలు ఎన్‌‌టీఆర్‌‌, కేసీఆర్‌‌ రాయపర్తి, వెలుగు : కాంగ్రెస్‌‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయన

Read More

రేషన్.. పరేషాన్ డిసెంబరు 31 వరకు ఈకేవైసీ అవకాశం: ​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు: జిల్లా ప్రజలు రేషన్​ కార్డుల విషయంలో  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్​ రాజర్షి షా శనివారం  ప్రకటించారు. ఈ కేవైసీ

Read More

బీఆర్ఎస్​ పాలనలో అన్నీ ఇబ్బందులే

భైంసా, వెలుగు:  బీఆర్ఎస్​ పాలనలో ప్రజలు అన్నీ ఇబ్బందులే ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​ రావు పటేల్​ఆరోపించారు. శుక్రవార

Read More

కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు

నిర్మల్, వెలుగు: ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్ ను నమ్మవద్దని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. సారంగాపూర్ మండలంలోని

Read More

గ్రాండ్​గా వట్టే జానయ్య యాదవ్ బర్త్​డే

సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఆయన  నివాసంలో 13వ వార్డు కౌన్సిలర్ వట్టే రేణుక,

Read More

మంత్రి అయినా దళితులకు చేసిందేమీ లేదు: అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం, వెలుగు: మంత్రి కొప్పుల ఈశ్వర్ 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, 9 ఏండ్లుగా మంత్రిగా ఉండి దళితులకు చేసిందేమీ లేదని కరీంనగర్ జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అ

Read More

కరకట్ట కట్టేదెన్నడు ? .. ఆరేళ్లయినా పట్టించుకోని ప్రభుత్వం

వరదలతో కోతకు గురవుతున్న గోదావరి ఒడ్డు పొదుమూరు, మంగపేటకు పొంచి ఉన్న ముప్పు కరకట్ట కడుతామని హామీ ఇచ్చిన మంత్రులు జయశంకర్‌‌‌&

Read More

జనం బీఆర్ఎస్ పాలన వద్దనుకుంటున్నరు : విజయశాంతి

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో అత్యధిక మంది ప్రజలు బీఆర్ఎస్ సర్కారును వదిలించుకోవాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాం

Read More

ఉజ్జయిని బాలిక అత్యాచారం : ఆపదలో ఆదుకోమంటే.. చేతిలో రూ. 50, 100 పెట్టిన జనం

ఉజ్జయిని బాలిక అత్యాచారం కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యి.. తీవ్ర గాయాలతో.. రక్త స్రావంతో ఎనిమిది కిలో

Read More

ఖమ్మం జిల్లాలో ప్రజలు, వినాయక వెళ్లిరావయ్యా అంటూ ఘనంగా వీడ్కోలు

తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. కాల్వ ఒడ్డు మున్నేరు, ప్రకాష్ నగర్,  

Read More