V6 News

pm modi

చంద్రబాబు ఇంటిని హోమ్ టూర్ చేద్దాం.. పేర్ని నాని

ఏపీలో గత ప్రభుత్వం రిషికొండపై కట్టిన భవనాల గురించి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ తన నివాసం కోసం 500కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చ

Read More

12 గంటల దాకా పర్మిషన్ ఇవ్వాలె.. అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్​

హైదరాబాద్: హోటళ్లు, షాపులకు అర్ధరాత్రి 12 గంటల దాకా పర్మిషన్​ఇవ్వాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్​లో రాత్రి11 గంటలకే షాపులు మూసివేయ

Read More

కేసీఆర్ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేల ఫిరాయింపు

ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆయనే  పంపిస్తున్నరు   ఢిల్లీలోనే  సీఎంకు క్యాంపు కార్యాలయం హైదరాబాద్​: కేసీఆర్ కనుసన్నల్లోనే

Read More

కుప్పంలో రౌడీయిజం చేస్తే .. అదే వారికి చివరి రోజు... సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి కుప్పంలో పర్యటించారు. రెండురోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న చం

Read More

డిప్యూటీ స్పీకర్ పదవి ఇండియా కూటమికి ఇవ్వాలి.. గడ్డం వంశీ కృష్ణ

 ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన గడ్డం వంశీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప

Read More

రాజ్యాంగంపై మోదీ, అమిత్​ షా దాడి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్​

న్యూఢిల్లీ: రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్​ అయ్యారు. ఈ దాడి ఆమోదయ

Read More

ఏపీలో పేర్లు మార్చిన పథకాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ వెళ్తోంది.ఇప్పటికే మంత్రులంతా బాధ్యతలు చేపట్టిన క్రమంలో సోమవారం క్యాబినెట్

Read More

వాళ్లు అవాక్కయ్యేలా చేశావ్... కంగ్రాట్స్ డియర్.. అంటూ లోకేష్ పై నారా బ్రాహ్మణి ట్వీట్..

2024 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్టీజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2019 ఎన్నికల్లో పోటీ చ

Read More

రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవం

Read More

15 రోజుల మోదీ పాలనలో ఇన్ని అరాచకాలా : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వంపై ఎమర్జెన్సీ దాడి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రేపటితో(జూన్25)  ఇందిరాగాంధీ ఎమర్జెనీకి 50 యేళ్ల

Read More

రికార్డు బ్రేక్ : ఆర్టీసీలో 20 లక్షలకు చేరిన రోజువారీ ప్రయాణికులు.. మహిళలు ఎంత మందో తెలుసా..?

తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య రికార్డు బ్రేక్ చేసింది. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు చేరింది. విశేషం ఏంటంటే.. ఇందులో 70 శాతం మంది మహిళలు..

Read More

పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన టీడీపీ ఎంపీ..

18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాల్లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నేతృత్వంలో

Read More

దేశ విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పజెప్పారు: ప్రియాంక గాంధీ ఫైర్‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో నీట్‌‌ యూజీతో పాటు జాతీయ స్థాయి కాంపిటీటివ్‌‌ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ

Read More