pm modi

చంద్రబాబు డబ్బులు ఇస్తే తీసుకోండి... ఓటు మాత్రం నాకే వేయండి.. సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న క్రమంలో రాజకీయ వేడి రెట్టింపయ్యింది. పోలింగ్ తేదికి సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో

Read More

బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు : రాహుల్ గాంధీ

బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ పార్టీ నేతలు రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అట్టడుగు వర్గాలకు

Read More

ఈ నెల 11న రాహుల్ గాంధీ కడప పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికలకు మరో నాలుగురోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పని

Read More

నెల్లూరు టీడీపీలో వర్గపోరు.. ఉద్రిక్తతకు దారి తీసిన తోపులాట.. 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు మరో 4రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేతల మధ్య

Read More

ఏపీలో వారి అకౌంట్లలో డబ్బులు ఎప్పుడంటే.. ఈసీ కీలక వ్యాఖ్యలు..

2024 సార్వత్రిక ఎన్నికలు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఐదేళ్లుగా అమల్లో ఉన

Read More

మోదీ కుర్చీ కదులుతోంది.. అందుకే దోస్తులనూ తిడుతున్నడు: ఖర్గే

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కుర్చీ కదులుతున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అందుకే మోదీ తన సొంత దోస్తులనూ తిడుతున్నారని పేర్కొన్నారు. గత

Read More

దోస్తులకు దోచిపెడ్తున్నడు: మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్

రాయ్​బరేలీ(యూపీ): ప్రజల సంపదను మోదీ ప్రభుత్వం సంపన్నులకు దోచిపెడుతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. బడా ప

Read More

కాశీకి రూ.5వేల కోట్లు ఇచ్చి.. దక్షిణ కాశీ ఎములాడకు ఎందుకియ్యలే ?

రాజన్నకి కోడె తేలే.. కోటి రూపాయలు ఇయ్యలే.. ప్రధాని మోదీపై మంత్రి పొన్నం ఫైర్ వేములవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వేములవాడ/చందుర్తి

Read More

మోదీపై ఈసీకి కాంగ్రెస్​ కంప్లయింట్

హైదరాబాద్​, వెలుగు: వేములవాడలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ  ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఎన్నికల నియమావ

Read More

రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తాం.. సీఎం జగన్ 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను ద

Read More

మాజీ వాలంటీర్లతో వైసీపీ తాయిలాల పంపిణీ.. అడ్డుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్

ఎన్నికలకు మరో 5రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో ఏపీలో అధికార ప్రతిపక్షాలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. రేణిగుంటలో వైసీపీ శ్రే

Read More

దక్షిణ కాశీ వేములవాడకు మోదీ ఒక్క హామీ ఇవ్వలే : మంత్రి పొన్నం ప్రభాకర్

ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించిన ప్రధాని మోదీ..   దక్షిణ కాశీ వేములవాడకు ఎందుకు రూపాయి ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. &nbs

Read More

కడప కోర్టులో షర్మిల, సునీతలకు షాక్..

ఏపీలో ఒక పక్క అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రెట్టింపవుతోంటే, కడప జిల్లాలో ఎన్నికల హడావిడికి తోడు వివేకా హత్య కేసు రాజకీయంగా ప్రకం

Read More