
pm modi
జగన్ కోసం జనంలోకి భారతి..
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన ఏప్రిల్ 25న పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటిదాకా నిర్వహి
Read Moreఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
కరీనంనగర్: ఓట్లకోసమే రాముడి కళ్యాణం, పట్టాభిషేకం అక్షింతల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పదేళ్లలో బీజేపీ తెలం
Read Moreసీఎంగా ఇదేనా నీ కర్తవ్యం.. జగన్ కు సౌభాగ్యమ్మ లేఖ..
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్
Read Moreజగన్.. ఇక బ్యాండేజ్ తీసేయ్.. సునీత
సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిపై రాష్ట్రంలో ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో నిందితుడిని గుర్తించి విచారిస్తుండగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మ
Read Moreవాషింగ్టన్ డీసీ చేస్తానని.. రాజధాని లేకుండా చేశావ్.. జగన్ పై షర్మిల ఫైర్..
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు నమ్మి ఛాన్స్ ఇస్తే
Read Moreతిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత..
నామినేషన్ల దాఖలుకు చివరి రోజున తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య వార్ జరిగింది. చంద్రగిరి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ దాఖల
Read Moreజగన్ సమక్షంలో వైసీపీలోకి సీనియర్ టీడీపీ నేత..
2024 సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది, నామినేషన్లు దాఖలు చేయటానికి ఈరోజుతో గడువు ముగుస్తుండటంతో నేతలంతా ఆర్వో ఆఫీసులకు క్యూ కట్టారు. ఒక పక్
Read Moreవైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఒక పక్క అభ్యర్థుల నామినేషన్లు, మరో పక్క ముమ్మరంగా జరుగుత
Read More3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్ల స్వీకరణకు ఒక్క రోజే గడువు మిగిలి ఉన్న క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.
Read Moreమేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్
మేమంతా సిద్ధం బస్సు యాత్ర చివరి రోజు టెక్కలిలో బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే
Read Moreవాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై రాజకీయంగా రచ్చ నెలకొంది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్ పంపిణీని నిలిపివేయాలంటూ కోర్టు మెట్లెక్కిన ప్రతిపక్షాలు ఇటీవల వాల
Read Moreటిప్పర్ నడుపుతూ వెళ్లి నామినేషన్.. బాబుకు డ్రైవర్ వీరాంజనేయులు కౌంటర్..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఒకవైపు ప్రచారం, మరొక వైపు నామినేషన్లతో నేతలం
Read Moreవారసత్వ ఆస్తులనూ వదలరట.. శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ ఫైర్
రాయ్ పూర్: వారసత్వ పన్నుపై కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. ‘మధ్య తరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధ
Read More