pm modi
కాశీకి రూ.5వేల కోట్లు ఇచ్చి.. దక్షిణ కాశీ ఎములాడకు ఎందుకియ్యలే ?
రాజన్నకి కోడె తేలే.. కోటి రూపాయలు ఇయ్యలే.. ప్రధాని మోదీపై మంత్రి పొన్నం ఫైర్ వేములవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వేములవాడ/చందుర్తి
Read Moreమోదీపై ఈసీకి కాంగ్రెస్ కంప్లయింట్
హైదరాబాద్, వెలుగు: వేములవాడలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఎన్నికల నియమావ
Read Moreరిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తాం.. సీఎం జగన్
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను ద
Read Moreమాజీ వాలంటీర్లతో వైసీపీ తాయిలాల పంపిణీ.. అడ్డుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్
ఎన్నికలకు మరో 5రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో ఏపీలో అధికార ప్రతిపక్షాలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. రేణిగుంటలో వైసీపీ శ్రే
Read Moreదక్షిణ కాశీ వేములవాడకు మోదీ ఒక్క హామీ ఇవ్వలే : మంత్రి పొన్నం ప్రభాకర్
ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించిన ప్రధాని మోదీ.. దక్షిణ కాశీ వేములవాడకు ఎందుకు రూపాయి ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. &nbs
Read Moreకడప కోర్టులో షర్మిల, సునీతలకు షాక్..
ఏపీలో ఒక పక్క అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రెట్టింపవుతోంటే, కడప జిల్లాలో ఎన్నికల హడావిడికి తోడు వివేకా హత్య కేసు రాజకీయంగా ప్రకం
Read Moreవేములవాడ ప్రజలకు మోదీ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు: వినోద్ కుమార్
ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ ప్రజలకు ఒక్క హామీ కూడా ఇవ్వలేదని విమర్శించారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమ
Read Moreపల్నాడులో ఉద్రిక్తత.. వైసీపీ,టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు మరో 5రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల
Read Moreఅదాని, అంబానీ జపం బంద్.. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ తీరు మారింది : మోదీ
ఎందుకు విమర్శిస్తలేరో వాళ్లే జవాబు చెప్పాలె ట్రిపుల్ ఆర్ సినిమా కలెక్షన్లను దాటిన డబుల్ ఆర్ అవినీతి తెలంగాణను లూటీ చేస
Read Moreవైసీపీకి షాక్: టీడీపీలో చేరిన కీలక నేత..
ఎన్నికలకు మరో 5రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. శ్రీశైలం దేవస్థానం ఛైర్మెన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరార
Read Moreవైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.. ప్రధాని మోడీ
రాజంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారం ఇస్తే వైసీపీ మోసం చేసిందని అన్నారు. ఐదేళ్ళలో వై
Read Moreకేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తనని చెప్పి మోసం చేసిండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్
Read Moreపోస్టల్ బ్యాలెట్ కు గడువు పెంచిన ఈసీ..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ తేదికి మరో 5రోజులు మాత్రమే సమయం ఉండగా పోస్టల్ బ్యాలెట్ సందడి నెలకొంది. ఎన్నికల విధ
Read More












