pm modi

మోడీకి రేడియో గిఫ్ట్ గా పంపిన షర్మిల..

జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టిన షర్మిల అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కడప ఎంపీ

Read More

వరంగల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతోంది: ప్రధాని మోదీ

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. దేశం తప్పుడు వ్

Read More

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లాక్కుని.. ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: మోదీ

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని హాట్

Read More

తెంలగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి విముక్తి చేయాలి: ప్రధాని మోదీ

మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇండియా కూటమి మూడోస్థానానికి పడిపోయిందన్నారు. ఎన్డీఏ

Read More

వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

రాజన్న సిరిసిల్ల: వేములవాడ  రాజన్న ఆలయాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. మే 8వ తేదీ బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వేములవాడ ఆలయాన

Read More

వికసిత్ భారత్ మోదీ లక్ష్యం: కేంద్ర మంత్రి మురుగన్

అయిజ/కందనూలు, వెలుగు: వికసిత్  భారత్  మోదీ లక్ష్యమని, దీని కోసం ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నాడని కేంద్ర మంత్రి ఎల్  మురుగన్  తె

Read More

రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నరు: మోదీ, బీజేపీపై సోనియా ఫైర్​

ప్రమాదంలో రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు వివక్షకు గురవుతున్నరు ద్వేషాన్ని, అబద్ధాలను తిరస్కరించండి అన్ని వర్గాల ఉన్నతి కోసం కాంగ్ర

Read More

గుజరాత్ టీమ్​ను డకౌట్ చేద్దాం: సీఎం రేవంత్

తెలంగాణ ప్రాజెక్టులన్నీ మోదీ సొంత రాష్ట్రానికే తరలించుకున్నడు పదేండ్లలో ఏమివ్వని ప్రధాని.. ఏ మొఖం   పెట్టుకుని వరంగల్​కు వస్తున్నడు

Read More

ఏపీలో ఇద్దరు పోలీసులపై ఈసీ బదిలీ వేటు.. 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి రెట్టింపవుతుంది. పోలింగ్ తేదికి మరో 6రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల మ

Read More

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే.. సీఎం జగన్

ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ తేదికి మరో 6రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాట

Read More

కేసీఆర్ ను ప్రజలు కోరుకుంటుండ్రు.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

16  సీట్లిస్తే ఆ లెక్కే వేరు ఆయన బస్సుయాత్రతో బీజేపీ, కాంగ్రెస్​పార్టీల్లో వణుకు బీఆర్ఎస్​పనైపోయిందనుకున్నోళ్లే భయపడుతుండ్రు హైదరాబాద

Read More

ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..

2024 సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ తేదికి మరో ఆరురోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు

Read More

మళ్ళీ అధికారంలోకి వస్తా.. వారం రోజుల్లో బటన్లు నొక్కి పథకాలన్నీ క్లియర్ చేస్తా.. సీఎం జగన్

ఏపీలో ఎన్నికలు కీలకదశకు చేరుకున్నాయి. పోలింగ్ తేదికి మరో 6రోజుల సమయం మాత్రమే ఉన్న క్రమంలో నేతల మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. మరో పక్క ల్యాండ్ టైటిలిం

Read More