pm modi
జూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ
అదానీ, మోదీ మీడియా ఏం రాసుకుంటారో రాసుకోండి ఎవరికి భయపడేది లేదు పేద మహిళల ఖాతాల్లో ఏటా రూ. లక్ష వేస్తం యూపీ ఎన్నికల ప్రచారంలో
Read Moreప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో పోటీలో పాల్గొనకుండా అనర్హత ఓటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు మే14వ
Read Moreఇండియా కూటమి గెలిస్తే..జూన్ 5నే జైలు నుంచి బయటకొస్తా: కేజ్రీవాల్
లోక్సభ ఎన్నికలు ముగిశాక కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తాను జైలు నుంచి వెంటనే విడుదలవుతానని చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్
Read Moreఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు..
పిచ్చి పలురకాలు, కొందరికి సినిమా పిచ్చి ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ పిచ్చి ఉంటుంది, ఇంకొంత మందికి పాలిటిక్స్ పిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక పిచ్చి
Read Moreమోదీ పాలనలో ధనవంతులు మాత్రమే బాగుపడ్డారు : ప్రియాంక గాంధీ
మోదీ పాలనలో ధనవంతులు మాత్రమే బాగుపడ్డారన్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. వ్యాపారుల నుంచి డొనేషన్లు తీసుకోవడం.. బీజేపీ బలోపేతం చేయడమే
Read Moreడబ్బుల కోసం రోడ్డెక్కిన ఓటర్లు..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెర పడి 144సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉండగా, నేతలంతా ఓటర్
Read Moreసీఏఏ అమలును ఎవరూ ఆపలేరు : మోదీ
పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును ఎవరూ ఆపలేరని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. హిందువులను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా తృణమూల్ కాంగ్రెస్
Read Moreపోలింగ్ కు సర్వం సిద్ధం.. ఈసీ కీలక హెచ్చరిక..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో 144సెక్షన్ అమల్లోకి రావటంతో కర్ఫ్యూ వాత
Read Moreకోన వెంకట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు...
ప్రముఖ సినీ రచయత కోన వెంకట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువకుడిపై దాడి చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో బాపట్ల జిల్లా కార్లపాలెంలో కేసు
Read Moreప్రధాని మోదీ అబద్ధాల మాస్టర్: సిద్ధరామయ్య
మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్ అని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య ఆరోపించారు. ప్రజలకిచ్చిన ఏ హామీలను ఆయన నెరవేర్చలేదని విమర్శించారు. ప్రధాని
Read Moreఆర్మీని ప్రధాని మోసం చేశారు : కల్నల్ హరీశ్ చౌదరి
హైదరాబాద్, వెలుగు: దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులపై ప్రధాని మోదీ గత పదేండ్లుగా వివక్ష చూపిస్తున్నారని ఏఐసీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వింగ్ నేత
Read Moreప్రజలను కాంగ్రెస్ భయపెడుతోంది: మోదీ
ఫూల్ బాణీ/బలాంగీర్/బర్గఢ్: దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉందని, ఆ దేశాన్న
Read Moreవంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా.. సీఎం జగన్
పిఠాపురంలో ఎన్నికల చివరి ప్రచార సభను పిఠాపురంలో నిర్వహించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కూటమికి కూడా షాక్ ఇచ్చిన జగన్ ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ
Read More












