pm modi
పాక్ ఉగ్రవాదుల అడ్డా: మోడీ
ముంబై: వీర సైనికుల త్యాగాలను వృథా కానివ్వబోమని ప్రధాని మోడీ మరో సారి స్పష్టం చేశారు. ముష్కరులపై ప్రతీకార దాడికి బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పా
Read Moreడేట్, టైమ్, ప్లేస్ చెప్పండి : సైన్యంతో ప్రధాని మోడీ
యూపీ : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ఇవాళ తాను పాల్గొన్న ప్రతీ సభలోనూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీరియస్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ … బుందేల్ ఖండ్ లోని ఝాన్సీ
Read Moreఆర్థికమంత్రిగా చార్జ్ తీసుకున్న అరుణ్ జైట్లీ
అనారోగ్యం నుంచి కోలుకుని.. గత వారం అమెరికా నుంచి తిరిగొచ్చిన బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగ
Read Moreఫస్ట్ సెమీ హై స్పీడ్ రైలు ప్రారంభం:’వందేభారత్’ గాడీ హైలైట్స్
ఢిల్లీ : మొట్టమొదటి సెమీ హై స్పీడ్ లగ్జరీ రైలు “వందే భారత్ ఎక్స్ ప్రెస్” పట్టాలపైకి ఎక్కింది. కొన్నిరోజుల ట్రయల్ రన్ తర్వాత.. ఇవాళ్టినుంచి ప్రజలకు అంద
Read Moreములాయంకి వయసైపోయింది: రబ్రీ దేవి
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ములాయం సింగ్ యాదవ్ కు వయసైపోయిందని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి అన్నారు.
Read Moreలోక్ సభ లాస్ట్ సెషన్: రాహుల్ పై మోడీ సెటైర్లు
న్యూఢిల్లీ: 16వ లోక్ సభ చివరి సెషన్స్ నేటితో ముగిశాయి. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో సభలో తమ మాటలు
Read Moreరాఫెల్ లో అవినీతికి గేట్లు తెరిచిన మోడీ: రాహుల్
న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ లో ప్రధాని మోడీ అవినీతికి గేట్లు తెరిచారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న
Read More2014 ఎన్నికల్లో టీడీపీ వల్లే మోడీ గెలిచారు : లోకేశ్
తిరుపతి : ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు ఏపీ మంత్రి లోకేశ్. ఏపీలో ఉనికి కోల్పోయిన బీజేపీ…. టీడీపీ సహాయంతోనే తన బలం పెంచుకుంద
Read Moreఅరుణాచల్ ప్రదేశ్ లో మోడీ టూర్..వ్యతిరేకించిన చైనా
అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. సమస్యాత్మకమైన ఈ సరిహద్దు రాష్ట్రాన్ని తాము గుర్తించలేదని, సరిహద్
Read Moreరేపు ఏపీకి ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ రేపు(ఆదివారం) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మోడీ హాజరయ్యే ప్రజా చైతన్య సభకు ఏర్పాట్లు పూర్తి చేశ
Read Moreపౌరసత్వబిల్లు పై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి
నిరసనల మధ్యే ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం పర్యటన జరిగింది. విపక్షపార్టీలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పార్లమెంటులో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నవివాద
Read Moreరాఫెల్ ఒప్పందంలో మోడీ అవినీతికి సాక్ష్యం ఇదే :రాహుల్
ఎయిర్ ఫోర్స్ రూ.30వేల కోట్లను అంబానీకి మోడీ దోచిపెట్టారు : రాహుల్ గాంధీ న్యూ ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరో తీవ్ర ఆరోపణ చేశారు కాంగ్రెస్ పార్
Read Moreకిసాన్ సమ్మాన్ నిధి: స్పీడప్ చేసిన కేంద్రం
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు స్పీడప్ చేసింది కేంద్రం. వచ్చే మార్చి నుంచి మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు కసరత్తు
Read More












