V6 News

pm modi

బీజేపీకే మళ్లీ అధికారం…మోడీ ప్రధాని కారు

కేంద్రంలో మళ్లీ బీజేపీ నే అధికారంలోకి వస్తుందని… అయితే మోడీ మాత్రం మళ్లీ ప్రధాని కారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ జోస్యం చె

Read More

14న కర్తార్ పూర్ కారిడార్ పై భారత్ – పాక్ చర్చలు

న్యూఢిల్లీ: కర్తార్ పూర్ కారిడార్ పై చర్చించేందుకు భారత్ – పాక్ ప్రతినిధులు మార్చి 14న ఢిల్లీలో సమావేశం కానున్నారని కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాద

Read More

కర్ణాటకలో పీఎం మోడీ : వేదికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే

కలబుర్గి : కర్ణాటకలోని కలబుర్గిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. కలబుర్గిలో ప్రధానమంత్రి పాల్గొనే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సభ

Read More

జవాన్.. కిసాన్ చేతుల్లో దేశం సురక్షితం: మోడీ

పేదరికాన్ని కాంగ్రెస్ ఓట్ల కోసమే వాడుకుంది వాళ్లకి ఫొటోలకు పోజులివ్వడమే తెలుసు గాంధీనగర్: జవాన్, కిసాన్ చేతుల్లో భారతదేశం సురక్షితంగా ఉందని ప్రధాని

Read More

ఆర్మీని అనుమానిస్తుంది మోడీనే: కాంగ్రెస్ నేత ఖర్గే

న్యూఢిల్లీ: మన సైన్యం సామర్థ్యాన్ని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయని ప్రధాని మోడీ చేస్తున్న వ్యాఖ్యల్ని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత

Read More

కార్మికులకు రూ.3వేల పెన్షన్ : రేపే స్కీమ్ ప్రారంభం

ఢిల్లీ : కేంద్రం మరో సంక్షేమ పథకాన్ని రేపు మార్చి 5 మంగళవారం ప్రారంభించబోతోంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు రూ.3వేల నెలవారీ పెన్షన్ అందించే ‘ప్రధానమం

Read More

విశాఖలో మోడీ.. తెలుగులో ప్రసంగం

విశాఖపట్నం: ఆంద్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే మైధానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయ

Read More

ప్రతిపక్షాలు సైన్యాన్ని నమ్మట్లేదు: మోడీ

కన్యాకుమారి: ఉగ్రవాదంపై మన పోరాటాన్ని ప్రపంచం మొత్తం మెచ్చుకుంటుంటే.. కొందరు ప్రతిపక్ష నేతలు మాత్రం భారత బలగాల సత్తాను అనుమానిస్తున్నాయని ప్రధాని మోడీ

Read More

గాయాలను కెలికేందుకే మోడీ విశాఖ టూర్ : చంద్రబాబు

అమరావతి : టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే 12 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష పూర్తి చేశారు చంద్రబాబు.

Read More

ఖేలో ఇండియా మొబైల్ యాప్ లాంఛ్

దేశవ్యాప్తంగా టాలెంట్ ఉన్న ప్లేయర్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా  మొబైల్ యాప్ ను లాంచ్ చేసింది.  యూత్ పార్లమెంట్

Read More

మోడీ.. దయ చేసి కూర్చుని మాట్లాడుకుందాం: పాక్ ప్రధాని

యుద్ధం వస్తే ఎవరి కంట్రోల్ లోనూ ఉండదు.. ఎటు పోతుందో చెప్పలేం పుల్వామా ఘటనపై మీ బాధ అర్థం చేసుకోగలను దానిపై విచారణకు సిద్ధం.. మేం శాంతినే కోరుకుంటున్న

Read More

అమర జవాన్లను దేశం ఎన్నడూ మరిచిపోదు

అమర జవాన్లను దేశం ఎన్నడూ మరిచిపోదన్నారు ప్రధాని మోడీ. న్యూఢిల్లీలో ఇండియా గేట్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ వార్’ మెమోరియల్‌ను మోడీ సోమవారంనాడ

Read More