
POLICE
నిర్మల్లో అమానవీయ ఘటన.. చెత్త వాహనంలో పసికందు డెడ్బాడీ
నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త వాహనంలో పడేశారు. మున్సిపల్ కార్మికుల
Read Moreప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు లేదు .. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
రాజకీయ శరణార్థి దరఖాస్తుపై సమాచారం లేదు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై ఇప్పటికే ఎల్&zwn
Read Moreఆటోలో వేధించి .. ఆపై ఇంటికి వెళ్లి బాలికపై గ్యాంగ్ రేప్ అటెంప్ట్
బాధితురాలిని కత్తులతో భయపెట్టిన నిందితులు బోరబండ పరిధిలో ఘటన నలుగురు నిందితులకు రిమాండ్ జూబ్లీహిల్స్, వెలుగు: కత్తులతో బెదిరించి బా
Read Moreబాచుపల్లిలో గన్తో యువకులు హల్చల్
గ్రేటర్ హైదరాబాద్ బాచుపల్లిలో యువకులు గన్ తో హల్ చల్ చేశారు. స్పోర్ట్స్ క్లబ్ దగ్గర కొందరు యువకులు తుపాకితో కనిపించారు. వారిని చూసి స్థానిక కాలన
Read MoreBRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ టాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024, డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కా
Read Moreసంధ్య థియేటర్ ఘటనపై పోస్టులు పెడుతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక
హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర రాజకీయాలతో పాటు సినీ ఇండస్ట్రీలో తీవ
Read Moreప్రజలకు అండగా ఉంటాం : ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
32 మంది ఆదివాసీ మహిళలకు కుట్టు మెషీన్ల అందజేత జైనూర్, వెలుగు: ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళ
Read Moreసంధ్య థియేటర్ FIRలో పుష్ప నిర్మాతలు : ఏ18గా కేసు నమోదు
సంధ్య థియేటర్ ఘటన రిమాండ్ రిపోర్టు బయటకొచ్చింది. ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ11 గా చేర్చిన పోలీసులు.. ఏ 18గా పుష్ఫ నిర్మాణ సంస్థ మైత్రీ మూవ
Read More750 రూపాయలు కట్టండి.. లక్షాధికారి కండి.. కోట్లకు మోసం చేసిన ఇంటర్ స్టూడెంట్
రాజస్థాన్ లో ఓ ఇంటర్ పాసైన యువకుడు భారీ మోసానికి పాల్పడ్డాడు. కేవలం రూ. 750 కట్టి లక్షాధికారి కండి అంటూ వేల మంది జనాలను దోచుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించ
Read Moreఆ గదిలో హత్యాచారమే జరగలేదా..? ఆర్జీకర్ హాస్పిటల్ కేసులో బిగ్ ట్విస్ట్
వెస్ట్ బెంగాల్: కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Read Moreవిడాకులు ఇయ్యలేదనే నరికేశారు.. బోయిన్పల్లిలో యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ బోయిన్పల్లిలో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను బోయిన్పల్లి పోలీసులు సోమవారం అర
Read Moreవామ్మో.. ఏడాదిలోనే రూ.1,867 కోట్లు దోచేసిన సైబర్ క్రిమినల్స్
రాష్ట్రవ్యాప్తంగా 1,14,174 కేసులు 18 శాతం పెరిగిన సైబర్ నేరాలు రూ.177 కోట్లు బాధితులకు రిఫండ్ 14,984 సిమ్ కార్డ
Read Moreపంజాబ్లో ఒక్కసారిగా కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి
చండీగఢ్: మొహాలి జిల్లాలో కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాల నుంచి మరొకరి మృతదేహం బయటపడింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. శనివారం సాయంత్రం పంజ
Read More