protest
జ్వరంతో ఆశ్రమ పాఠశాల స్టూడెంట్ మృతి
వార్డెన్ పట్టించుకోలేదనిబంధువుల ఆందోళన వెంకటాపురం, వెలుగు : జ్వరంతో బాధపడుతూ ఓ ఆశ్రమ పాఠశాల స్టూడెంట్&zwnj
Read Moreకేంద్ర బడ్జెట్పై లెఫ్ట్ పార్టీల పోరుబాట..
బడ్జెట్కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 18, 19న నిరసనలు హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్పై లెఫ్ట్ పార్టీలు జంగ్ సైరన్ మోగించాయి. ఆల
Read Moreశైలో బంకర్ ను తొలగించాలి .. కిష్టారంలో రోడ్డుపై అర్థనగ్నంగా నిరసన
సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలోని శైలో బంకర్ ను వెంటనే తొలగించాలని చేపట్టిన నిరసన దీక్ష ఐదో రోజుకు చేర
Read Moreరోడ్డుపై మంచం వేసుకొని నిరసన
ముత్తారం, వెలుగు: దుమ్ము, ధూళితో తమ ఇండ్లు నిండి పోతున్నాయంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రంగయ్యపల్లి గ్రామస్తు
Read Moreనల్గొండ బీజేపీలో వర్గపోరు.. జిల్లా అధ్యక్షుడిని మార్చాలంటూ నాయకుల మౌన దీక్ష
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పర్యటన సందర్భంగా పార్టీ ఆఫీస్ ముందు నిరసన పార్టీ నేతలను బుజ్జగించే పనిలో ముఖ్యనేతలు నల్గొండ, వెలుగు :
Read Moreఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళన
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు గురువారం ఆందోళన చేశారు. ఏనుమాముల మార్కెట్కు సుమారు 18వేల &nbs
Read Moreఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల నిరసన
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణకు నిరసనగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాలలు ఆందోళన చేపట్టారు. ఐబీ చౌరస్తాలోని డాక్
Read Moreక్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని విద్యార్థులు ధర్నా
కోస్గి, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండలంలోని చెన్నారం ప్రైమరీ స్కూల్ ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం ఆందోళన చేశ
Read Moreసెమిస్టర్ పరీక్షలకు అనుమతించాలి .. ఓయూలో పీజీ విద్యార్థుల ఆందోళన
ఓయూ, వెలుగు: సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట రోడ్డుప
Read Moreబీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం : మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సోమవారం నాగర్ కర్నూల్ అం
Read Moreబడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం : కాంగ్రెస్ నేతలు
నెట్వర్క్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన
Read Moreమీకు తెలుసా : హైదరాబాద్ సిటీలో.. ఈ రోజు (31న) ఈ ఏరియాలో బంద్
బషీర్ బాగ్, వెలుగు: గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తలపెట్టిన నూతన ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ శంకుస్థాపనను వ్యతిరేకిస్తున్న
Read Moreశాలివాహన పవర్ ప్లాంట్ ఫర్ సేల్!..భూములను అమ్మకానికి పెట్టిన మేనేజ్ మెంట్
పీపీఏ గడువు పూర్తితో రెండేండ్ల కింద ప్లాంట్ క్లోజ్ కార్మికులకు సెంటిల్ మెంట్ చేయకుండా పెండింగ్ రోడ్డున పడిన ఏండ్లుగా పోరాడుతున్నా పట్టిం
Read More












