protest
మహిళా మంత్రులను క్షోభ పెడుతున్నరు : శ్రీనివాస్
బీఆర్ఎస్ పై చెకోలేకర్ శ్రీనివాస్ ఫైర్ బషీర్ బాగ్ లో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం బషీర్ బాగ్, వెలుగు : మహిళా మంత్రులపై బీఆర్ఎస్ సోషల్ మీడియ
Read Moreవైద్యసేవల కోసం గ్రామస్తుల ధర్నా
సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామంలో సర్కార్ దవాఖాన ముందు బుధవారం వీడీసీ అధ్యక్షుడు దొడ్డె నరేందర్ రావు ఆధ
Read Moreవాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ రేషన్ డీలర్ల నిరసన
సిరిసిల్ల టౌన్, వెలుగు : తమ రేషన్ షాపులు తమకే కేటాయించాలని మాజీ రేషన్ డీలర్లు గురువారం సిరిసిల్ల పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర
Read Moreకామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత
యూకేజీ స్టూడెంట్తో పీఈటీ అసభ్య ప్రవర్తనపై ఆందోళన స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల
Read Moreసింగరేణి కార్మికుల ఆందోళన.. ఎస్టీపీసీ క్యాంటీన్ మూసివేత
జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లోని క్యాంటీన్ను ఆఫ
Read Moreరాహుల్ గాంధీకి బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి
చెన్నూరులో కాంగ్రెస్ నాయకుల నిరసన చెన్నూరు,వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయ
Read Moreబీజేపీ ఆఫీస్ ముట్టడించిన కాంగ్రెస్ : నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్
నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు.. ఇటీవల రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని.. ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యా
Read Moreవేతనం కోతపై బొగ్గు గని కార్మికుల నిరసన
కోల్ బెల్ట్, వెలుగు : వరద బాధితుల కోసం సింగరేణి ఉద్యోగుల జీతాల నుంచి ఎలాంటి సమాచారం లేకుండా ఒక రోజు వేతనం కోత విధించడం పట్ల కార్మికులునిరసన కు ది
Read Moreపాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ఆదిలాబాద్టౌన్, వెలుగు; ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్
Read Moreమా డబ్బులు చెల్లించి.. ప్రారంభోత్సం చేసుకోండి : సంగం డైయిరీ ఎదుట రైతుల ఆందోళన
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ లో ఉన్న సంగం డైయిరీ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. సంగం డైయిరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. దీనికి కార
Read Moreబుల్డోజర్ న్యాయం కరెక్ట్ కాదు: ప్రియాంక
న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయం కరెక్ట్ కాదని, దాన్ని వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఇటీవల మధ్
Read Moreచనిపోయిన బర్రెలతో పీసీబీ ఆఫీసు ముందు ధర్నా
పంజాగుట్ట, వెలుగు : ఫ్యాక్టరీల నుంచి విడుదలైన కాలుష్య వ్యర్థాలు చెరువులు, కుంటల్లోకి చేరుతుండగా.. ఆ నీటిని తాగిన పశువులు చనిపోతున్నాయని సంగారెడ్డి జిల
Read Moreతలకిందులుగా భూ బాధితుడి నిరసన
ధరణి పోర్టల్ లో ప్రొహిబిటెడ్ కింద నమోదైన భూమి ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీసు చుట్టూ నెలలుగా తిరుగుతూ.. అధికారులు పట్టించుకోవడం లేదం
Read More












