protest
కామారెడ్డి కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ఆందోళన
కామారెడ్డి టౌన్/ఎడపల్లి/నవీపేట్/వర్ని, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ తోపాటు ఆయా చోట్ల ఆశా కార్యక
Read Moreహామీలు అమలు చేసేదాకా.. ధర్నా విరమించేది లేదు : ఏఎన్ఎంలు
కోఠి డీహెచ్ ఆఫీస్ ముందు సెకండ్ ఏఎన్ఎంల నిరసన నేడు చలో సెక్రటేరియెట్కు పిలుపు హైదరాబాద్, వెలుగు: సమ్మె విరమణ టైమ్లో ఇచ్చిన హామీలు అమలు చేయ
Read Moreరాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల విద్యార్థుల ధర్నా
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో విద్యార్థుల ధర్నా మూడవ రోజుకు చేరుకుంది. ఉద్యాన అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలు చేపట్టాలంట
Read Moreపథకాలు పారట్లేదు .. గ్రామాల్లో ఎమ్మెల్యేలకు నిరసన సెగలు
దళిత, బీసీ బంధు, గృహలక్ష్మి స్కీంలపై ఎక్కడికక్కడ అడ్డుకుని ప్రశ్నిస్తున్న జనాలు అనుచరులు, అధికార పార్టీ లీడర్లు, అనర్హులకే ఇస్తున్నారని ఆగ్రహం
Read Moreగొర్లతో రోడ్డుపై బైఠాయించిన గొల్లకుర్మలు
తొగుట, వెలుగు: తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ గురువారం మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో గొల్లకుర్మలు గొర్లను రోడ్డుపైకి తోలి బైఠాయించ
Read Moreఆర్ఐపై నల్లబ్యాడ్జీలతో టీచర్ల నిరసన
సిరికొండ, వెలుగు: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు మండలంలోని రావుట్ల హైస్కూల్లో టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రా
Read Moreడబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా.. 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధాదారులు ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వా
Read Moreయూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జన్నారంలో ఆందోళన
అధికారుల హామీతో విరమణ జన్నారం, వెలుగు : యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన రైతులు మండల కేం
Read Moreఫండ్స్ ఇయ్యట్లేదని బూజు దులిపి ఎంపీటీసీ నిరసన
కామారెడ్డి, వెలుగు: ఫండ్స్ కేటాయించడం లేదని కామారెడ్డి జిల్లాలో ఓ ఎంపీటీసీ గాంధీ జయంతి నాడు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎంపీడీఓ ఆఫీసులోని గదులను ఊడ్చి,
Read Moreప్రతి వారం సదరం క్యాంప్ నిర్వహించాలి
మంచిర్యాల, వెలుగు : దివ్యాంగుల కోసం ప్రతి వారం సదరం క్యాంప్ నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస
Read Moreడెంగ్యూ జ్వరంతో గర్భిణి మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ధర్నా
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన మౌనిక (20) అనే గర్భిణి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే
Read Moreమణిపూర్లో మళ్లీ హింస ..ఇంఫాల్లో స్టూడెంట్స్ ర్యాలీ
అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జ్ టియర్ గ్యాస్ ప్రయోగం..45 మందికి గాయాలు పలువురి పరిస్థితి విషమం మరో 6 నెలలు ‘అఫ్స్పా’ చట్టం పొడగ
Read Moreరంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ వర్కర్ల వంటావార్పు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో అంగన్ వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో వ
Read More