rythu bandhu

ఉత్సవాల పేరుతో దావత్‌‌లు చేసుకుంటున్రు

కరీంనగర్ టౌన్, వెలుగు: ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ శ్రేణులు దావత్‌‌లు చేసుకుంటూ పాలనను గాలికొదిలేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష

Read More

పంటలకు పెట్టుబడి ఎట్లా?..చేతిలో పైసలు లేక అప్పులు చేస్తున్న రైతులు

25 లోగా వరి నాట్లు పూర్తి చేయాలని చెబుతున్న రాష్ట్ర సర్కారు యాసంగి వడ్ల డబ్బులు ఇంకా జమ కాలె చేతిలో పైసలు లేక అప్పులు చేస్తున్న రైతులు మహబ

Read More

సింగరేణి పేరు మీద భూములు.. పట్టాలు ఇయ్యని సర్కార్

    హైకోర్టు తీర్పుతో రామయ్యపల్లి పరిహారం అవార్డు క్యాన్సిల్​      తీర్పు వచ్చి ఏడాదైనా రైతులకు హ్యాండోవర్ ​కా

Read More

33 వేల 398 రైతులకు అందని రైతు బంధు

తొమ్మిది సీజన్లలో 1,84,320 ఖాతాల్లో జమ కాలే ఫిర్యాదులు చేస్తున్న రైతులు.. సమస్యపై స్పష్టత ఇవ్వలేకపోతున్న ఆఫీసర్లు  యాదాద్రి జిల్లాలో పరిస్

Read More

రైతుబంధు కోసం శ్మశానవాటిక స్థలం రిజిస్ట్రేషన్

స్థలాన్ని రిజిస్ట్రేషన్​చేయించుకున్న బీఆర్ఎస్​ లీడర్​ నాలుగేండ్ల తర్వాత బయటపడిన అక్రమాలు  నర్సంపేట/నల్లబెల్లి , వెలుగు: అతనో అధికార పార

Read More

లోన్లను రెన్యువల్​ చేసేందుకు బ్యాంకర్ల ప్రయత్నాలు

రెన్యువల్ ​చేస్తలేరని రైతు భార్యల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్న బ్యాంకర్లు​ మహబూబ్​నగర్, వెలుగు : రైతులు పంటల కోసం తీసుకున్న లోన్లను రెన్యువల్​ చేసేందు

Read More

ఇయ్యాల అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న హరీశ్ రావు

5 స్కీమ్​లకే 68 వేల కోట్లు బడ్జెట్ లో దళిత బంధు, రైతు బంధు, పింఛన్లు, సొంత జాగాలో ఇండ్లు, పవర్ సబ్సిడీకి ఎక్కువ నిధులు  అప్పుల కిస్తీలు,

Read More

దేశంలో అధికారంలోకొస్తే కిసాన్ బంధు ఇస్తం : కేసీఆర్

దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కిసాన్ బంధు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులకు తాగు, సాగు నీరు ఇవ్వలేని స్థితలో దేశం ఉండడం దు

Read More

మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి ​: కేసీఆర్

అగ్నిపథ్​ రద్దు చేస్తం.. పాత పద్ధతినే తెస్తం విశాఖ ఉక్కును పబ్లిక్​ సెక్టార్​లో పెడ్తం మహిళలకు చట్టసభల్లో 35% రిజర్వేషన్లు ఇస్తం కాంగ్రెస్​,

Read More

రైతుబంధు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.47 లక్షల మంది ఎదురుచూపు

ఇప్పటి దాకా అప్​లోడ్​ కాని వివరాలు  గతేడాది జూన్​ 20న లాస్ట్​ అప్​డేట్​ అగ్రికల్చర్ ఆఫీసర్లకు లాగిన్ ఇవ్వని ప్రభుత్వం హైదరాబాద్, వెలు

Read More

జీతాలు ఆపి రైతు బంధు ఇచ్చినం : మంత్రి హరీష్ రావు

రైతులకు రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. రైతు బంధు ద్వారా రూ.65 వేల

Read More

రైతుల అకౌంట్లో రైతుబంధు పైసల్

యాసంగి రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును ప్రభు

Read More