rythu bandhu
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
జూన్ లోపు స్మార్ట్ సిటీ పనులు పూర్తి మేయర్ యాదగిరి సునీల్రావు కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: కరీంనగర్ సిటీని సుందరంగా మార్చుకుందామని మేయర్
Read Moreపేద రైతులందరికీ రైతు బీమా కల్పించాలె
జగిత్యాల జిల్లా: రాష్ట్రంలోని నిరుపేద రైతులందరికీ రైతు బీమా కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవా
Read Moreముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చేస్త
జగిత్యాల జిల్లా : ఒకప్పటి ఉద్యమ బతుకమ్మ ఇప్పుడు ఓట్ల బతుకమ్మగా మారిందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. అదే బతుకమ్మ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కోసం మరోసా
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టుతోనే భూముల ధరలకు రెక్కలు
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఉత్తర తెలంగాణలో వాగులు ఎండిపోయేవని మంత్రి హరీష్ రావు అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాక..ఎండల్లోనూ వాగుల్లో
Read More5 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలె
హైదరాబాద్: ఆగస్టు 15 నాటికి రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా రైతు బంధు వదులుకోవాలని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చక్రధర్ గౌడ్ డిమాండ్ చేశారు. చిన్న,
Read Moreకేసీఆర్ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు
హైదరాబాద్: రైతు బంధు పేరుతో అన్ని సబ్సిడీలు బంద్ చేసిండని కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బుధవారం బీజేపీ రాష్ట్ర క
Read Moreవడ్ల పైసలు, రైతు బంధు ఇస్తలేరు
హైదరాబాద్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులు తిరిగి పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులకు పైసల్లేక ఇ
Read Moreనిలిచిపోయిన రైతు బంధు పంపిణీ
ఇంకా 21.01 లక్షల మంది రైతులకు అందలే టెక్నికల్ ప్రాబ్లం అంటున్న అధికారులు ఫండ్స్ లేకనే ఆగిందన్న అనుమానాలు హైదరాబాద
Read Moreరైతుబంధు కోసం గుంటల లెక్కన కొనుగోళ్లు
యాదాద్రి, వెలుగు: గవర్నమెంట్అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా స్కీం కారణంగా రైతుల సంఖ్య పెరుగుతోంది. రైతుబంధును 5 లేదా 10 ఎకరాల రైతులకే పరిమితం చేస్
Read Moreఇయ్యాల్టి నుంచి రైతుబంధు
తొలిరోజు 19.98 లక్షల మంది ఖాతాల్లో రూ.586.65 కోట్లు మొత్తం 68.94 లక్షల మంది రైతులు అర్హులు ఈ సీజన్లో రూ.7,654.43 కోట్లు
Read Moreఈ నెల 28 నుంచి రైతు బంధు
రైతు బంధు ఈ నెల 28 నుంచి ఎకరా రైతు నుంచి మొదలు.. రూ.7,645.55 కోట్లు హైదరాబాద్, వెలుగు : వానాకాలం రైతుబంధు డబ్బులను ఈ నెల 28వ తేదీ ను
Read Moreత్వరలోనే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు
త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దన్న
Read More