
suicide
ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నానని 14ఏళ్ల బాలిక ఆత్మహత్య
కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతున్నానని 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ ఘటన జరిగిం
Read Moreనాలుగేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. ఇప్పుడు ఆత్మహత్య
మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామాయంపేట మండలం డి. ధర్మారంలో కలకలంరేపింది. గ్రామానికి చెందిన
Read Moreకొడుకు చనిపోయాడని తండ్రి ఆత్మహత్య
జగిత్యాల, క్రైమ్ : దసరాకు ముందు కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోగా అతడిని తలుచుకుంటూ తాగుడుకు బానిసైన ఓ తండ్రి.. బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
Read Moreకొత్త ఫోన్, బైక్ కొనివ్వలేదని సూసైడ్
ఇల్లెందు, వెలుగు: కొత్త ఫోన్ కొనివ్వలేదని ఇల్లెందులోని నెంబర్2 బస్తీకి చెందిన పంజాల సాయి(18) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్జీ ఆడేందుకు కొ
Read Moreనచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..
ఎంబీబీఎస్ సీటు రాక.. బీడీఎస్ చదవలేక.. యువతి సూసైడ్ హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ సీటు రాలేదని, బీడీఎస్ చదవడం ఇష్టం లేక మనస్తాపం చెందిన యువతి సూసైడ్ చే
Read Moreపండుగపూట భార్య లేదని ఒకరు.. భార్య కాపురానికి వస్తలేదని ఇంకొకరు
పాల్వంచ, వెలుగు: తన భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన బజ్జ
Read Moreబావిలో దూకి తల్లి కూతుళ్ల ఆత్మహత్య
తాడ్వాయి , వెలుగు: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలో బావిలో పడి తల్లి కూతుళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఎర్ర పహాడ్ గ్రామానికి చెంద
Read Moreఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి సూసైడ్ చేసుకున్న తల్లి
కుటుంబ గొడవలే కారణం ముజఫర్నగర్: యూపీలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఆపై తానూ సూసైడ్ చేసుకున్న ఘటన ముజఫర్ నగర్ జిల్లాలో చోటుచేసుకుం
Read Moreపబ్లిక్ టాయిలెట్లో ఉరేసుకున్న యువకుడు
సుమారు 25-30 సంవత్సరాల వయస్సున్న ఒక యువకుడు పబ్లిక్ టాయిలెట్లో ఉరేసుకున్న ఘటన ముంబైలోని గుండ్వాలిలో జరిగింది. అంధేరిలోని గుండ్వాలి గావ్ మసీదు ఎదురుగా
Read Moreప్రేమపేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య
వరంగల్ జిల్లా, పర్వతగిరి(సంగెం), వెలుగు: ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం లోహితలో జరిగి
Read Moreపని పోయిందని కూలీ సూసైడ్
పేపరు మిల్లులో పని పోవడంతో మనస్తాపం కాగ జ్ నగర్, వెలుగు: లాక్ డౌన్ వల్ల పని దొరక్క వలస కూలీ సూసైడ్ చేసుకున్న విషాద ఘటన కాగజ్ నగర్ లో చోటు చేసుకుంది. ఉ
Read Moreఫైనాన్స్ వాళ్లు బండి గుంజుకు పోయారని..
మెదక్ టౌన్ , వెలుగు: ఫైనాన్స్ వాళ్లు బండి గుంజుకుపోవడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామంలో జర
Read Moreస్టాక్ మార్కెట్ నష్టాలతో గవర్నమెంట్ టీచర్ సూసైడ్
స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టం కారణంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ పట్టణానికి చెందిన శ్రీనివాస్ ర
Read More