కొడుకు చనిపోయాడని తండ్రి ఆత్మహత్య

కొడుకు చనిపోయాడని తండ్రి ఆత్మహత్య

జగిత్యాల, క్రైమ్ : దసరాకు ముందు కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోగా అతడిని తలుచుకుంటూ తాగుడుకు బానిసైన ఓ తండ్రి.. బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాలలోని మిషన్ కాంపౌండ్ ఏరియాకు చెందిన పోచయ్య కొడుకు చనిపోగా అతడిని తలుచుకుని తాగుతూ బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు