
Telangana government
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024, ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్మీడియట్
Read Moreకాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా తగలబడుతున్న పత్తి
ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలో ఉన్న రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా పత్తి దగ్ధమైంది. విషయం తెలియగాన
Read Moreకల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది : ఎంపీ అర్వింద్
మాక్లూర్, ఆర్మూర్, వెలుగు: పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కల్వకుంట్ల కుటుంబం రూ.లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద
Read Moreబెల్ట్ షాపుల బంద్ను స్వాగతిస్తూ ర్యాలీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
గట్టుప్పల్ (చండూరు) వెలుగు: గ్రామాల్లో బెల్టు షాపుల మూసివేత నిర్ణయాన్ని తీసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని
Read Moreబీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలి : జాజుల లింగం గౌడ్
మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి
Read Moreనల్గొండలో రైస్ మిల్లర్ల పై దాడులు .. అర్ధరాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు
నల్గొండ అర్భన్, వెలుగు : యాదాద్రి, నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి ఆర్ధరాత్రి వరకూ అధికారులు పలు రైస్ మిల్లుల్లో దాడులు నిర్వహించారు.నల్లగొం
Read Moreయాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తం : బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ని రాష్ట్రానికే మోడల్ గా చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్న
Read Moreఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ చలో మహబూబ్ నగర్
కొల్లాపూర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో చలో మహబూబ్నగర్ కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం ఎనిమిదో వార్షి
Read Moreఆమనగల్లు లో ఈ కేవైసీ కోసం క్యూ కట్టిన్రు
ఆమనగల్లు, వెలుగు: ఈ కేవైసీ చేసుకుంటేనే గ్యాస్ సిలిండర్ కు సబ్సిడీ వస్తుందనే పుకార్లతో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఆమనగల్లు పట్టణంలోని
Read Moreసంక్షేమ పథకాలు వినియోగించుకోండి : మేఘారెడ్డి
అడ్డాకుల, వెలుగు: ప్రజా సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అందరూ వినియోగించుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల
Read Moreఅర్హులందరికీ కేంద్ర పథకాలు అందాలి : సోయం బాపురావు
ఆదిలాబాద్/సారంగాపూర్, వెలుగు: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ‘వికసిత్ భారత్’ లక్ష్యమని ఆదిలాబాద్ఎంపీ స
Read Moreఎస్సార్ఎస్పీ సరస్వతి కెనాల్కు నీటి విడుదల
నిర్మల్, వెలుగు: యాసంగి పంటల కోసం బుధవారం శ్రీరాంసాగర్జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ముందుగా సోన్ మండలం గాంధీనగర్ వద్ద ఎమ్మెల్యే మహ్వేశ్వర్రెడ్డ
Read Moreమధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : కిరణ్
మక్తల్, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే
Read More