Telangana government
ఎస్సీ వర్గీకరణపై కమిటీల పేరుతో టైంపాస్ : సంపత్ కుమార్
హైదరాబాద్, వెలుగు: కమిటీల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై కాలక్షేపం చేస్తున్నదని ఏఐసీసీ కార్య దర్శి సంపత్ కుమార్ విమర్శించారు.
Read Moreకొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా రేవంత్ టూర్ : దాసోజు శ్రవణ్
హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి దావోస్ టూర్ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్అన్నారు.
Read Moreకేఆర్ఎంబీకి శ్రీశైలం, సాగర్ అప్పగించేందుకు ఒప్పుకున్నరు : నిరంజన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, కేంద్ర జలశక్తి శాఖ జారీ చ
Read Moreహనుమాన్ టెంపుల్ను క్లీన్ చేసిన గవర్నర్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఖైరతాబాద్ లోని హనుమాన్ టెంపుల్ను గవర్నర్ తమిళిసై క్లీన్ చేశారు. అయోధ్యలో ఈ నెల 22న రాముడి
Read Moreఅంబేద్కర్ కాలేజ్ గొప్ప లాయర్లను అందించింది : వివేక్ వెంకటస్వామి
పేద విద్యార్థులకు చదువును పంచాలనే కాకా విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన్రు విద్యార్థులకు డిసిప్లిన్ చాలా అవసరమని సూచన అంబేద్కర్ కాలేజీలో లా స్టూడె
Read MoreTSPSC ఛైర్మన్, సభ్యుల పోస్టులకు 600కి పైగా దరఖాస్తులు
టీఎస్ పీఎస్ సీ( TSPSC) ఛైర్మెన్, సభ్యుల పోస్టుల కోసం ఆరు వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఛైర్మన్ తో పాటు మెంబర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు ఆ
Read Moreగుడ్ న్యూస్: మీ కరెంట్ బిల్ గూగుల్ పే ద్వారా చెల్లించొచ్చు
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై మీ కరెంట్ బిల్లులు ఇంటి దగ్గర నుంచే చెల్లించొచ్చు. ఎలా అంటే.. Google Pay యాప్ తెలంగాణ లోని రెండు విద్యుత్ సంస
Read Moreతెలంగాణలో కొత్త సర్కారుకు తొలి బడ్జెట్..కత్తి మీద సామే
వెంట్రుకలున్నమ్మ కొప్పు ఎలా వేసినా కుదురుతుందని పెద్దలు చెప్పినట్లుగా, బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నాలుగైదు సంవత్సరాలు బడ్జెట్ తయారు చేయడంలో ఎలాంట
Read Moreబిగ్ డీల్ : తెలంగాణలో అదానీ గ్రూప్ 12 వేల కోట్ల పెట్టుబడి
అదానీ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పలు వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్ర
Read Moreగొర్రెల స్కాంలో మాజీ మంత్రి తలసాని ఉన్నారా?
గొర్రెల పంపిణీ స్కీమ్లో భాగంగా గొర్రె పిల్లలు కొనుగోలు చేసేందుకు గత ఏడాది ఆగస్టులో కొండాపూర్కు చెందిన సయ్యద్ మొయిద
Read Moreపదేండ్లలో లేని ప్రజల భాగస్వామ్యం
ఆధునిక కాలంలో దేశాభివృద్ధి అనేది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలపైన ఆధారపడి ఉంటుంది. ప్రజలతో ఎంత దగ్గరగా సంబంధాలు కలిగి ఉంటే అంత
Read Moreబడ్జెట్ టార్గెట్ ఆరు గ్యారంటీలు..పథకాల అమలే లక్ష్యంగా అంచనాలు
ఏ స్కీమ్కు ఎంత అనే దానిపై పక్కాగా లెక్కలు దాదాపు రూ.90 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల అమలే లక్ష్
Read Moreబీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో షాక్.. భూమి పై పిటీషన్ దాఖలు..
కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాల భూమిని కేటాయించాలని అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. రంగా
Read More












