
Telangana government
కాంగ్రెస్లో భగ్గుమన్న అసమ్మతి .. నారాయణఖేడ్ క్యాండేట్లను వ్యతిరేకిస్తూ ఆందోళనలు
అనుచరులకు టికెట్లు దక్కకపోవడంపై దామోదర రాజనర్సింహ నారాజ్ రోజంతా నాటకీయ పరిణామాలు సంగారెడ్డి, వెలుగు : పటాన్చెరు, నారాయణఖేడ్ కాంగ్రె
Read Moreఅలంపూర్ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఎప్పుడిస్తరు?: సంపత్ కుమార్
అయిజ/ శాంతినగర్, వెలుగు : అలంపూర్ ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్లు ఎప్పుడిస్తరని సీఎం కేసీఆర్ ను అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ప్
Read Moreఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
పటాన్చెరు, వెలుగు : కాంగ్రెస్ పటాన్చెరు అభ్యర్థిగా హై కమాండ్ నీలం మధును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం మధు ఢిల్లీ నుంచి పటాన్చెరు తిరిగి ర
Read Moreరేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుంటం: గణేశ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేశ్ అన్నారు. ఈ సం
Read Moreఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ విజయం ఖాయం: ఆడె గజేందర్
నేరడిగొండ, వెలుగు : ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడె గజేందర్ అన్నారు. మంగళవారం బీఫామ్ అం
Read Moreనిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అంజుకుమార్ రెడ్డి
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, ఆ పార్టీ సీనియర్ నేత అంజు కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అంజు కుమా
Read Moreరూ.19 కోట్ల క్యాష్, నగలు రిలీజ్ : మధుసూదన్
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన రూ.19 కోట్లకు పైగా క్యాష్, నగలను గ్రీవెన్స
Read Moreకేసీఆర్ను నమ్మి మళ్లీ మోసపోవద్దు: రేఖా నాయక్
జైనూర్, వెలుగు : కేసీఆర్ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే, ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామ్ నాయక్ సతీమణి రేఖా
Read Moreరామన్న అరాచకాలను ఎండగట్టడమే లక్ష్యం: పాయల్ శంకర్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన అరాచకాలను ఎండగట్టడమే లక్ష్యమని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ అన్నారు. మంగళవ
Read Moreతెలంగాణకు.. రూ. 1533.64 కోట్ల నిధులు విడుదల
న్యూఢిల్లీ, వెలుగు: పన్నుల్లో పంపిణి వాటా కింద నవంబర్ నెలకు గాను తెలంగాణ రాష్ట్రానికి రూ. 1,533. 64 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. సాధారణంగా ప్రతి నెల
Read Moreరెండు పార్టీలు తీరుతో మాదిగలకు తీవ్ర అన్యాయం: వంగపల్లి శ్రీనివాస్
ముషీరాబాద్, వెలుగు : రెండు పార్టీలు తీరుతో మాదిగలకు తీవ్ర అన్యాయం: వంగపల్లి శ్రీనివాస్వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి ప్రత
Read Moreఎన్నికల వేళ సర్కార్ భూములు కబ్జా .. అక్రమార్కులకు కలిసివచ్చిన అవకాశం
ఎల్బీనగర్, వెలుగు: ఎన్నికల వేళ సమయం చూసుకుని కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ ప
Read Moreమజ్లిస్ కోటను ఢీ కొట్టేలా కాంగ్రెస్ ప్లాన్!
సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ ఇవ్వని ఎంఐఎం తీవ్ర మనస్తాపంలో ముంతాజ్ ఖాన్, ఆయన మద్దతుదారులు వారితో మంతనాలు కొనసాగిస్తున్న హస్తం నేతలు
Read More