Telangana government
బీఆర్ఎస్ ఇన్చార్జిలను లెక్కచేయని అభ్యర్థులు! .. కీలక వ్యవహరాల్లో వారి ప్రమేయం జీరో
చేరికలు, ప్రచార కార్యక్రమాలకే పరిమితం నల్గొండలో చిచ్చుపెట్టిన జడ్పీ చైర్మన్ పదవి పాశం రామిరెడ్డికి కౌంటర్&
Read Moreఖమ్మం జిల్లాలో 30 నామినేషన్ల తిరస్కరణ
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియలో భాగంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 మంది అభ్యర్థుల న
Read Moreతెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ రావాలి : గంగుల కమలాకర్
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవు బీజేపీ, కాంగ్రెస్కు ఓటేస్తే వృథా కొత్తపల్లి, వెలుగు: కా
Read Moreఖేడ్లో నయా పాలిట్రిక్స్ .. ఒక్కటైన కాంగ్రెస్ దాయాదులు
సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో విలక్షణ రాజకీయాలకు నారాయణఖేడ్ నియోజకవర్గం పేరుగాంచింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు..
Read Moreసుమన్కు కమీషన్లపై ఉన్న సోయి ప్రజల మీద లేదు : వివేక్ వెంకటస్వామి
సింగరేణి ప్రాంతాల్లో కాకా ట్రస్ట్ ద్వారా నీళ్లు అందించాం కోల్బెల్ట్, వెలుగు: ఎమ్మెల్యే బాల్క సుమన్కు కమీషన్ల మీద ఉన్న సోయి ప్రజల బాగోగులపై
Read Moreఆదరించండి.. సేవ చేస్తా: చింతా ప్రభాకర్
కంది, వెలుగు : ఎమ్మెల్యేగా ఆదరిస్తే.. ఐదేళ్లు మీ సేవ చేసుకుంటానని బీఆర్ఎస్సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్ కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగ
Read Moreకాంగ్రెస్ కు టీడీపీ నేతల మద్దతు
వనపర్తి, వెలుగు: వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు. శనివారం వనపర్తిలోని టీడీపీ ఆఫీస్కు కాం
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ, వెలుగు: అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీన
Read Moreపింఛన్లు రావాలంటే బీఆర్ఎస్ పోవాలే: రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: వృద్దులు, వింతువులు, వికలాంగులకు పింఛన్లు రావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. శనివారం మండలంలోని పెద
Read Moreకలిసికట్టుగా పనిచేస్తాం .. నర్సాపూర్ కాంగ్రెస్లో సద్దుమణిగిన అసమ్మతి
నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్లో అసమ్మతి సద్దుమణిగింది. అందరం కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ నర్సాపూర్ అభ్యర్థి ఆవుల
Read Moreప్రజల్లో నమ్మకం, ధైర్యాన్ని కలిగించాలి: రోహిణి ప్రియదర్శిని
మెదక్ టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో ప్రజలకు పోలీసులు ఉన్నారనే నమ్మకం, ధైర్యాన్ని కలిగించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం తన ఆఫీసులో ఎన్న
Read Moreమానిక్ పటార్ కొత్త పోలింగ్ బూత్ రెడీ
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలోనే తొలి నియోజకవర్గం సిర్పూర్ లోని కాగజ్ నగర్ మండలం మాలిని గ్రామ పంచాయతీలో 79 మంది ఓటర్ల కోసం తొలిసారి ఏర్పాటు చేసిన పోలి
Read Moreప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి : రవి రంజన్ కుమార్
నిర్మల్, వెలుగు: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రవి రంజన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన నిర్మల్పట్టణంలో ఎన్నికల
Read More












