Telangana government

సిటీ శివారులో టఫ్ ఫైట్!  .. రంగారెడ్డి జిల్లాలోని సెగ్మెంట్లలో పోటీ రసవత్తరం

రెండు పార్టీల మధ్యే   ప్రధానంగా పోరు  గెలుపు అవకాశాలపై ధీమాలో కాంగ్రెస్  23 ఏళ్ల తర్వాత ప్రత్యర్థి నుంచి    మంత్రి సబి

Read More

కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరికలు

హైదరాబాద్, వెలుగు: కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పలు డివిజన్లకు చెందిన జనం సోమవారం పార్టీలో చేరా

Read More

చందానగర్​లో రూ. 99 లక్షలు సీజ్

చందానగర్, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిటీలో వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీసులు భారీగా డబ్బును పట్టుకుంటున్నారు. సోమవారం హఫీజ్ పేటకు చెందిన నాగరాజు

Read More

కాపులు కాంగ్రెస్​కు  కాపుకాసే సమయం ఆసన్నమైంది: తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : నియంతృత్వ, అప్రజాస్వామిక పాలనను తరిమి కొట్టేందుకు కాపులు కాంగ్రెస్ పార్టీకి కాపుకాసే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్

Read More

అధికార పార్టీ డబ్బులు వెదజల్లుతోంది: బుడగం శ్రీనివాసరావు 

భద్రాచలం, వెలుగు :  బీఆర్​ఎస్​ పార్టీ భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు డబ్బులు వెదజల్లుతూ ఓట్లు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ మెంబర్

Read More

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: పొంగులేటి ప్రసాద్​రెడ్డి

కూసుమంచి, వెలుగు : రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని పార్టీ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్​రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో గోరీలపాడుత

Read More

భద్రాద్రిని ముంపు నుంచి కాపాడుతాం: తాతా మధు 

భద్రాచలం, వెలుగు : భద్రాద్రిని ముంపు నుంచి కాపాడేందుకు కరకట్టల నిర్మాణం కోసం నిపుణుల కమిటీని ఇతర రాష్ట్రాలకు సీఎం కేసీఆర్​ పంపారని, వరదల నుంచి కాపాడి

Read More

మూడోసారి గెలిచేది బీఆర్ఎస్సే: బి.వినోద్ కుమార్

గన్నేరువరం, వెలుగు: తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్లానింగ్​కమిషన్​ వైస్​ చైర్మన్​ బి.వినోద్ కుమార్,  మానకొండూరు ఎమ్మెల్యే

Read More

కేటీఆర్ లక్ష  ఓట్ల మెజారిటీ సాధించాలి

ఎల్లారెడ్డిపేట, వెలుగు: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్​ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్​ లీడర్లు రాజన్నపేట నుంచి  వేములవాడ రాజన

Read More

సిరిసిల్లలో కాషాయ జెండా ఎగరేస్తాం : రాణిరుద్రమ

రాజన్న సిరిసిల్ల,వెలుగు : సిరిసిల్ల గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణిరుద్రమ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సిరిసిల్లలో ఆమె

Read More

ఆమనగల్లు లో బీఆర్ఎస్​ మైనార్టీలను మోసం చేసింది

ఆమనగల్లు, వెలుగు: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్  పార్టీ రిజర్వేషన

Read More

కరీంనగర్ సెగ్మెంట్‌‌లో బీజేపీ శక్తి చాటండి : బండి సంజయ్ కుమార్

కరీంనగర్ సిటీ, వెలుగు:  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శక్తి చాటాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆ

Read More

బీజేపీ స్కీమ్స్​ను​ ప్రజల్లోకి తీసుకెళ్లాలి: దిలీప్​ఆచారి

కందనూలు, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకున్నా ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్​ఆచారి తెలిపారు. ఆదివారం

Read More