Telangana government
సిటీ శివారులో టఫ్ ఫైట్! .. రంగారెడ్డి జిల్లాలోని సెగ్మెంట్లలో పోటీ రసవత్తరం
రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోరు గెలుపు అవకాశాలపై ధీమాలో కాంగ్రెస్ 23 ఏళ్ల తర్వాత ప్రత్యర్థి నుంచి మంత్రి సబి
Read Moreకొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
హైదరాబాద్, వెలుగు: కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పలు డివిజన్లకు చెందిన జనం సోమవారం పార్టీలో చేరా
Read Moreచందానగర్లో రూ. 99 లక్షలు సీజ్
చందానగర్, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిటీలో వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీసులు భారీగా డబ్బును పట్టుకుంటున్నారు. సోమవారం హఫీజ్ పేటకు చెందిన నాగరాజు
Read Moreకాపులు కాంగ్రెస్కు కాపుకాసే సమయం ఆసన్నమైంది: తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : నియంతృత్వ, అప్రజాస్వామిక పాలనను తరిమి కొట్టేందుకు కాపులు కాంగ్రెస్ పార్టీకి కాపుకాసే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్
Read Moreఅధికార పార్టీ డబ్బులు వెదజల్లుతోంది: బుడగం శ్రీనివాసరావు
భద్రాచలం, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు డబ్బులు వెదజల్లుతూ ఓట్లు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ మెంబర్
Read Moreతెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: పొంగులేటి ప్రసాద్రెడ్డి
కూసుమంచి, వెలుగు : రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పార్టీ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో గోరీలపాడుత
Read Moreభద్రాద్రిని ముంపు నుంచి కాపాడుతాం: తాతా మధు
భద్రాచలం, వెలుగు : భద్రాద్రిని ముంపు నుంచి కాపాడేందుకు కరకట్టల నిర్మాణం కోసం నిపుణుల కమిటీని ఇతర రాష్ట్రాలకు సీఎం కేసీఆర్ పంపారని, వరదల నుంచి కాపాడి
Read Moreమూడోసారి గెలిచేది బీఆర్ఎస్సే: బి.వినోద్ కుమార్
గన్నేరువరం, వెలుగు: తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్లానింగ్కమిషన్ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే
Read Moreకేటీఆర్ లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలి
ఎల్లారెడ్డిపేట, వెలుగు: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్ లీడర్లు రాజన్నపేట నుంచి వేములవాడ రాజన
Read Moreసిరిసిల్లలో కాషాయ జెండా ఎగరేస్తాం : రాణిరుద్రమ
రాజన్న సిరిసిల్ల,వెలుగు : సిరిసిల్ల గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణిరుద్రమ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సిరిసిల్లలో ఆమె
Read Moreఆమనగల్లు లో బీఆర్ఎస్ మైనార్టీలను మోసం చేసింది
ఆమనగల్లు, వెలుగు: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన
Read Moreకరీంనగర్ సెగ్మెంట్లో బీజేపీ శక్తి చాటండి : బండి సంజయ్ కుమార్
కరీంనగర్ సిటీ, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శక్తి చాటాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆ
Read Moreబీజేపీ స్కీమ్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: దిలీప్ఆచారి
కందనూలు, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకున్నా ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ఆచారి తెలిపారు. ఆదివారం
Read More












