Telangana government

ఛత్తీస్​గఢ్​లో బీజేపీ లీడర్​ హత్య.. ఇంట్లోకి చొరబడి కాల్చిచంపిన మావోయిస్టులు

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​లోని రాజ్​నందగావ్​ జిల్లా సర్కేడ గ్రామంలో శనివారం మావోయిస్టులు బీజేపీ లీడర్​ బిర్జూ తారమ్​ను కాల్చి చంపారు. మోహ్లామాన్​

Read More

సోషల్ మీడియా ప్రచారానికి కోట్లల్లో ఖర్చు

సోషల్ మీడియా ప్రచారానికి కోట్లల్లో ఖర్చు అనుభవమున్న సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తున్న క్యాండిడేట్లు  సగటున రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరక

Read More

హైదరాబాద్ లో తనిఖీల్లో రూ.307 కోట్ల సొత్తు స్వాధీనం

తనిఖీల్లో ఇప్పటివరకు రూ.307 కోట్లకు పైగా విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఇబ్రహీంపట్నం వద్ద  ఓ కారులో  సుమారు 2 కోట్

Read More

తెలంగాణలో హంగ్.. ఇండియా టుడే - సీ వోటర్ సర్వేలో అంచనా

తెలంగాణలో హంగ్ ఇండియా టుడే - సీ వోటర్ సర్వేలో అంచనా  కాంగ్రెస్​కు 54 సీట్లు వస్తయ్  బీఆర్ఎస్​కు 49 స్థానాలే  బీజేపీకి 8 స్థా

Read More

సన్నొడ్లు క్వింటాల్ రూ.2,300 .. కొనేందుకు నిజామాబాద్ కు క్యూ కడ్తున్న మిల్లర్లు 

మన రాష్ట్ర మిల్లర్లతోపాటు కర్నాటక, ఆంధ్రా నుంచి రాక కల్లాల వద్దనే పచ్చి వడ్లనూ కొంటున్న వ్యాపారులు  బియ్యం రేట్లు పెరుగుతాయని పెద్ద ఎత్తున

Read More

సెకండ్ లిస్టుపై కాంగ్రెస్ కసరత్తు

సెకండ్ లిస్టుపై కాంగ్రెస్ కసరత్తు కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ ఆరు గంటల పాటు సాగిన చర్చ వీలైనంత త్వరగా సెకండ్ లిస్ట్: మాణి

Read More

కోదాడలో బీఆర్ఎస్ కు షాక్ .. అసమ్మతి  నేతల మూకుమ్మడి రాజీనామా

నేడు కాంగ్రెస్ లో చేరిక ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయామని వెల్లడి ఆయనపై వ్యతిరేకతతోనే పార్టీ మారుతున్నట్లు ప్రకటన కోదాడ,వెలుగు : కోదాడలో బీఆర్

Read More

బుజ్జగింపులకు వేళాయె!

దసరా తరువాత అసంతృప్తులతో సమావేశం పదవులు ఇస్తామని, పనులు చేస్తామని హామీ ఇవ్వాలని నిర్ణయించినట్లు టాక్ మహబూబ్​నగర్, వెలుగు : రూలింగ్​ పార్టీ క

Read More

కాంగ్రెస్​హాయాంలోనే తండాల అభివృద్ధి: జానారెడ్డి

హాలియా, వెలుగు:  కాంగ్రెస్​ హయాంలోనే గిరిజన తండాలు అభివృద్ధి చెందాయని మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి చెప్పారు. శుక్రవారం నల్గొండ జిల్లా తి

Read More

కాంగ్రెస్‌, బీజేపీలవి మోసపూరిత హామీలు: రవీంద్రకుమార్

దేవరకొండ,  కొండమల్లేపల్లి, వెలుగు:  కాంగ్రెస్‌, బీజేపీలు అధికారంలో కోసం మోసపూరిత హామీలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆరోపించారు

Read More

సంక్షేమ పథకాలు అందరికీ అందించినం: పట్నం నరేందర్ రెడ్డి

మద్దూరు, వెలుగు: ఏ రాష్ర్టంలో లేనివిధంగా రాష్ట్రంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ ర

Read More

కాంగ్రెస్​ను ప్రజలు నమ్మరు: మహేందర్ రెడ్డి

కోస్గి, వెలుగు: కాంగ్రెస్  పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువని, అలాంటి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొ

Read More

రౌడీ రాజకీయాలకు ముగింపు పలుకుతాం: పైడి రాకేశ్​రెడ్డి

నందిపేట, వెలుగు: ఆర్మూర్​ నియోజకవర్గంలో కొనసాగుతున్న అవినీతి, అక్రమలకు రౌడీ రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ​ నాయకులు పైడి రాకేశ్​ర

Read More