Telangana government

రైతు భరోసా పథకంపై స్పష్టత ఇవ్వాలి : మహేశ్వర్ రెడ్డి

సొంత స్థలంలేని పేదలకు ఇండ్లు ఎలా కేటాయిస్తారు: మహేశ్వర్ రెడ్డి నిర్మల్, వెలుగు: అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని బీజేఎల్పీ నే

Read More

సోలార్ పంప్ సెట్లకు ఫండ్స్ ఇవ్వండి..కేంద్రాన్ని కోరిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గిరిజన రైతులకు వంద శాతం సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లు ఇస్తున్నామని, వీటికి ఫండ్స్ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం

Read More

లోకల్ బాడీ ఎన్నికల ఖాళీలపై వివరణ ఇవ్వండి..రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలను నిర్వహించాలనే వ్యాజ్యంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. జిల

Read More

బీసీ బంధుపై సర్కారు ఆరా..నిధులు ఏం చేశారని లబ్ధిదారులకు అధికారుల ఫోన్లు

యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని ఎంపీడీవోలకు స్టేట్ ఆఫీసర్ల ఆదేశం హైదరాబాద్, వెలుగు: పేద, వెనుకబడిన బీసీ వర్గాల లబ్ధిదారులకు గత బీఆర్

Read More

త్వరలో మద్యం ధరల పెంపు !

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పెంపు ధరలను తొందర్లోనే  అమల్ల

Read More

ప్రతి బీసీ కుటుంబానికి రూ.15 లక్షలు ఇవ్వాలి : ఆర్.కృష్ణయ్య

తెలంగాణ వ్యాప్తంగా బీసీబంధు అమలు చేయాలి బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంధు అమలు చేయాలని, ప్రతి బీసీ కుటుంబానికి రూ.15లక్షలు ఇవ్వ

Read More

ఉన్నత విద్యలో దివ్యాంగులకు5 శాతం రిజర్వేషన్లు

ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్యలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుం

Read More

ఇందిరమ్మ అప్లికేషన్లు  రీవెరిఫికేషన్..గ్రామసభల్లో వచ్చిన అభ్యంతరాలు పరిశీలించండి  :  ఎండీ వీపీ గౌతమ్

జిల్లా కలెక్టర్లకు హౌసింగ్  కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ అప్లికేషన్లను మరోసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం

Read More

ఫిబ్రవరి 5న కేబినెట్.. 7న అసెంబ్లీ

కులగణన, బీసీ కమిషన్ రిపోర్టులపై రెండింటిలో చర్చ బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం పంచాయతీ ఎన్నికల దిశగా సర్కార్ అడుగులు ఎలక్షన

Read More

గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరో స్కెచ్ .. బనకచర్లతోపాటు సోమశిల ప్రాజెక్టుకూ ప్లాన్​

200 టీఎంసీలకు తోడు మరో 200 టీఎంసీలు తోడేసేందుకు కుట్రలు 2016 నాటి ‘పోలవరం టు సోమశిల డైవర్షన్’కు రీడిజైన్​ అందులో భాగంగానే రెండు ఫ

Read More

పథకాల దరఖాస్తులను త్వరగా పరిశీలించాలి : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​విప

Read More

ఏఐతో హెల్త్ ప్రొఫైల్ : మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తయారు చేస్తం: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రాష్ట్రంలోని ప్రతి ఒక్క

Read More

వ్యవసాయానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం : గడ్డం ప్రసాద్‌‌ కుమార్‌‌

గండిపేట/బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఏడాదిలో వ్యవసాయ రంగానికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తోందని అసె

Read More