Telangana government
మిర్చికి మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలి
మోతే (మునగాల), వెలుగు : మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని కోరారు.
Read Moreసూర్యాపేట జిల్లా: దురాజ్పల్లి లింగమతుల జాతర విశేషాలివే..
సూర్యాపేట జిల్లాదురాజ్ పల్లి పెద్దగట్టు లింగామంతుల స్వామి జాతర ఈనెల 16 వతేదివైభవంగా ప్రారంభమైంది. యాదవుల ఆరాధ్య దైవం శ్రీ లింగమంతుల స్వామి
Read Moreరహదారుల పనులు త్వరగా పూర్తి చేయాలి : సందీప్ కుమార్ ఝా
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముస్తాబాద్/ఎల్లారెడ్దిపేట్/గంభీరావుపేట వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూడు మండలాలలో జిల్లా కలెక్టర్ సందీప
Read Moreకేటీఆర్ తొమ్మిదో ప్యాకేజీ పట్టించుకోలేదు : ఆది శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట, వెలుగు: సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ 9వ ప్యాకేజీ గురించి పట్టించుకోలేదని 10,11 ప్యాకేజీ ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ
Read Moreసగర ఫెడరేషన్ ఏర్పాటు చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం నా
Read Moreమూడేండ్లు.. 30 వేల మందికి ఉపాధి..బీఎఫ్ఎస్ఐ జీసీసీల్లో యువతకు ప్లేస్మెంట్లు
స్కిల్ యూనివర్సిటీలో స్కిల్లింగ్ కోర్సు అర్హత పరీక్ష నిర్వహించిన వర్సిటీ హైదరాబాద్, వెలుగు: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స
Read Moreనగరాల చుట్టూ పచ్చలహారం .. 75,748 ఎకరాల్లో109 అర్బన్ పార్కులు
ఇప్పటికే 75 పార్కులు ప్రారంభం.. అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ. 360 కోట్లు కేటాయింపు నగర వన్ యోజన కింద ఒక్కో పార్కుకు రూ.20 లక్షల నుం
Read Moreరాష్ట్ర సర్కారుకు రూ.5 వేల ఫైన్ .. కోర్టు ఉత్తర్వులు పాటించనందుకు సుప్రీంకోర్టు జరిమానా
న్యూఢిల్లీ, వెలుగు: వర్క్ ప్లేస్ లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు తీసుకువచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్సు
Read Moreరాష్ట్ర పాలనలో ఏఐ!
అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల సహకారం తీసుకోవాలనిసర్కారు నిర్ణయం ఎక్కడెక్కడ వినియోగిం
Read Moreఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ.. సర్కారు నిర్ణయంపై దరఖాస్తుదారుల్లో హర్షం
వనపర్తి జిల్లాలో 47,846 అప్లై 25 శాతం రాయితీ ఇచ్చే అవకాశం! వనపర్తి, వెలుగు: తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై తీసుకున్న నిర్ణయంతో అ
Read Moreప్రజల దృష్టి మరల్చేందుకే రాజకీయ ఎజెండా అమలుచేస్తున్నరు : లక్ష్మణ్
ముస్లింల కోసం బీసీల హక్కులను కాలరాసే కుట్ర ఎంపీ లక్ష్మణ్ ఆరోపణ నిజామాబాద్, వెలుగు : ఎన్నికల
Read Moreచెడు అలవాట్లకు దూరంగా ఉండాలి : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు : విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్ కు బానిసలు కావద్దని రాష్
Read Moreవక్ఫ్ బోర్డు సీఈవో నియామకంపై చర్యలు తీసుకుంటున్నాం
హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: వక్ఫ్ బోర్డు సీఈవో నియామకానికి చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
Read More












