Telangana News

ఏఐకు వేగంగా అలవాటు పడుతున్న ఉద్యోగులు

92 శాతం మంది ఏఐను వాడుతున్నారన్న మైక్రోసాఫ్ట్‌‌‑లింక్డిన్ సర్వే న్యూఢిల్లీ : ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కు వేగంగా అలవా

Read More

ముంబైపై లక్నో విక్టరీ.. రాణించిన రాహుల్‌‌‌‌‌‌‌‌, బౌలర్లు

ముంబై : నికోలస్ పూరన్ (29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 75) మెరుపు బ్యాటింగ్‌‌‌‌

Read More

ఆస్తి పంపకాల కోసం తల్లి శవం వద్దే కొడుకు, కూతుళ్ల పంచాది

రెండ్రోజులు ఫ్రీజర్​లోనే మృతదేహం ఆస్తి పంపకాలు పూర్తయ్యాక అంత్యక్రియలకు డబ్బుల్లేవన్న కొడుకు  ఖర్చులకు రూ.2 లక్షలు ఇచ్చిన తర్వాతే తల్లికి

Read More

65 శాతం తగ్గిన జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్ ప్రాఫిట్‌‌

మార్చి క్వార్టర్‌‌‌‌లో నికర లాభం రూ.1,322 కోట్లు న్యూఢిల్లీ : ముడిసరుకుల ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది జనవరి–మార్చి

Read More

హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు

     ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 15 శాతం వృద్ధి     40 శాతం పెరిగి రూ.16,19‌‌‌‌0 కోట్లకు మొత్త

Read More

ఫ్రీ బస్సు ఉన్నా మెట్రో ఫుల్.. రోజూ సగటున 5 లక్షల మంది ప్రయాణం​

లక్ష నుంచి 5 లక్షలకు పెరిగిన ప్రయాణికులు రద్దీగా కంపార్ట్​మెంట్లు.. కిక్కిరిసిపోతున్న ఉమెన్స్ స్పెషల్ బోగీలు  బోగీల సంఖ్య పెంచాలని ప్యాసిం

Read More

డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 161పై వెళ్తున్న ఓ బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణిస్తున్

Read More

వర్షాలపై రోనాల్డ్ రాస్ సమీక్ష.. ఇంజనీరింగ్ సిబ్బందిపై సీరియస్

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలపై కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ పరిధిలోని 6  జోన్లకు సంబంధించిన జోనల్ కమిషనర్లతో సమావేశ

Read More

గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు

హైదరాబాద్:  కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట అటవీ ప్రాంతంలో ఓ గుడ్డెలుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  దాని

Read More

కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే కేంద్ర నుంచి సాయం కోరలేదని

Read More

అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) మృతి చెందారు. మృతు

Read More

తెలంగాణకు రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు

రానున్న 4ఏళ్లలో ఐటీ రంగంలో విస్తృత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో

Read More

ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?

హైదరాబాద్ ఇక్ఫాయ్ యూనివర్సిటీలో విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన మీద విచారణ కొనసాగుతోంది. నిన్న స్టూడెంట్ పై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేసినట్ట

Read More