Telangana News
అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారు : చంటి క్రాంతికిరణ్
జోగిపేట, వెలుగు : ఆందోల్ అభివృద్ధిని చూసి పలువురు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివా
Read Moreనిజాంపేటలో అర్హులకు ఇండ్లు రాలేదని ఆందోళన
నిజాంపేట, వెలుగు: మేము ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తామా.. డబుల్ బెడ్ రూమ్ స్కీంకి పనికిరామా' అని నందిగామ మహిళలు ప్రశ్నించారు. గ్రామంలో అర్హులైన
Read Moreకష్టపడితే విజయం మీదే: జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్, వెలుగు: లక్ష్యానికి అనుగుణంగా యువత కష్టపడితే విజయ తీరాలకు చేరవచ్చని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. అగ్నిపథ్లో జవాన్ల
Read Moreఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బీజేపీ అన్ని స్థానాల్లో గెలుస్తుంది: రావుల రాంనాథ్
కడెం, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఈ విషయాన్ని అన్ని సర్వేలు చెబుతున్నాయని బ
Read Moreఏం జరిగింది : సిద్దిపేటలో 100 కోతులు.. చంపారా.. చనిపోయాయా..?
జగదేవపూర్ (వెలుగు) : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో ఓ వ్యవసాయ పొలం వద్ద కోతుల కళేబరాలు కలకలం రేపాయి. ఎవరైనా చంపి ఇక్కడ వే
Read Moreమంత్రి హరీశ్ రావు మాటలు నమ్మొద్దు: వెరబెల్లి రఘునాథ్రావు
మంచిర్యాల, వెలుగు: తాను హాజీపూర్అల్లుడినని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హరీశ్రావు చెప్పిన మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని బీజేపీ మ
Read Moreసమాజ నిర్మాణంలో టీచర్లదే కీలక పాత్ర: రామారావు పటేల్
భైంసా, వెలుగు: సమాజ నిర్మాణంలో టీచర్లే ప్రధాన పాత్ర పోషిస్తారని అనసూయ పవార్ ట్రస్ట్ చైర్మన్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని ఎల్బీ కన్
Read Moreఅభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తిరిగి పార్టీని గెలిపించబోతున్నాయని మంత్రి ఇంద్రకరణ
Read Moreమొదటి ప్రైవేట్ బంగారు గనిలో వచ్చే ఏడాది ప్రొడక్షన్ స్టార్ట్
కర్నూల్: దేశంలోని మొదటి పెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్&zwn
Read Moreబహుజనులను సీఎం చేయడమే బీఎస్పీ లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సికింద్రాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో అగ్రకుల ఆధిపత్య పార్టీలను ఓడించి.. బహుజనులను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే బీఎస్పీ ఏకైక లక్ష్యమని ఆ పార్ట
Read Moreసిరిసిల్లలో సర్కార్ భూముల్లో వెంచర్.. 20.87ఎకరాల్లో లేఅవుట్ చేస్తున్న బల్దియా
వెంచర్లో తుది దశకు రోడ్లు, డ్రైన్ల నిర్మాణం ప్రత్
Read Moreజీహెచ్ఎంసీ ఫండ్స్ ఏమైనయ్?..ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రూ.
Read Moreహక్కుల చుక్కాని బాలగోపాల్ 14వ వర్ధంతి సంస్మరణ సభలో వక్తలు
హైదరాబాద్, వెలుగు: ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి బాలగోపాల్ అని పలువురు వక్తలు అన్నారు. నిర్బంధించినా.. దాడులు చేసినా.. సమాజంలో
Read More












