హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రూ.వెయ్యి కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందని, ఇంకా కొత్త పనులు చేయమని ప్రభుత్వం వారిని ఎలా అడుగుతుందని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో ఉన్న ఫండ్స్ ఏమయ్యాయని నిలదీశారు. ఆ ఫండ్స్ను మీ సొంతానికి వాడుకున్నరా? అని కేసీఆర్, కేటీఆర్ను ప్రశ్నించారు. అభివృద్ధి పనులు జరుగుతలేవు కాబట్టి ఎన్నికలకు మరో 6 నెలలు టైమ్ కావాలని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయాలని సూచించారు.
జీహెచ్ఎంసీ ఫండ్స్ ఏమైనయ్?..ఎమ్మెల్యే రాజాసింగ్
- హైదరాబాద్
- October 9, 2023
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ