Telangana

లక్ష్మీ నరసింహ స్వామికి ముడుపు చెల్లించిన జగదీశ్ రెడ్డి దంపతులు

నకిరేకల్, వెలుగు: నకిరేకల్  మండలం  పాలెం గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామికి వారికి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దంపతులు ముడుపు చెల్లించుకున్నారు.

Read More

హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజ్ పై విచారణ.. రెండు వారాలకు వాయిదా

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ పై విచారణను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై దాఖలైన పి

Read More

హనుమకొండ జిల్లా మడికొండలో జాబ్‌‌మేళా

కాజీపేట, వెలుగు : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ ఐటీ పార్కులోని క్వాండ్రంట్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ కంపెనీలో సోమవారం మెగ

Read More

చైతన్యపురిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్టు.. పరారీలో డ్రగ్ పెడ్లర్..

రాష్ట్రంలో డ్రగ్స్ రావాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని.. డ్ర

Read More

ప్రాణం ఉన్నంత వరకు బీఆర్‌‌ఎస్‌‌లోనే ఉంటా : పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి

జనగామ అర్బన్, వెలుగు : తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్‌‌ఎస్‌‌లోనే ఉంటానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి చెప్పారు.

Read More

ఆటో డ్రైవర్లను సర్కార్​ ఆదుకోవాలి

జగిత్యాల టౌన్, వెలుగు : జగిత్యాల జిల్లా కేంద్రంలో  డీజిల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ తీశారు. ఆటోలతో పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాం

Read More

పోయిన ఫోన్లు దొరుకుతున్నయ్..కరీంనగర్ జిల్లాలో రికవరీ చేసిన పోలీసులు

    ఉమ్మడి జిల్లాలో 1,318 సెల్ ఫోన్ల రికవరీ చేసిన పోలీసులు      ఏడున్నర నెలల్లో 5,449 ఫోన్లు బ్లాక్  &n

Read More

ఎములాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు సోమవారం పోటెత్తారు. శివుడికి ఇష్టమైనా రోజు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఉద

Read More

ప్రజాభవన్ కు రైతుల పాదయాత్ర

నర్సాపూర్,వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వల భూ సేకరణ ఆపాలంటూ మెదక్ జిల్లా నర్సాపూర్ భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నర్సాపూర్ జల హనుమాన్ దేవాలయం న

Read More

యాసంగిలో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకు సాగునీరు​​​​​​​

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు కోయిల్ సాగర్  ప్రాజెక్ట్  కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ జి. రవిన

Read More

మెదక్ జిల్లాలో గ్రీవెన్స్ కు క్యూ కట్టిన బాధితులు

సంగారెడ్డి టౌన్ ,వెలుగు :  ధరణిలో దొర్లిన తప్పులను సవరించి తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు సోమవారం కలెక్టరేట్​లో అధికారులకు మొరపెట్టుకున్నా

Read More

నారాయణ్ ఖేడ్ మండలంలో పెండింగ్ పనులు కంప్లీట్ చేయాలి : సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు :  మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను అధికారులు త్వరగా కంప్లీట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Read More

గజ్వేల్​లో బిగ్​బాస్​ విజేత ప్రశాంత్ సందడి

గజ్వేల్​, వెలుగు : బిగ్​బాస్ 7 సీజన్​ విజేత పల్లవి ప్రశాంత్​ సోమవారం తన సొంత ప్రాంతం గజ్వేల్​లో సందడి చేశారు. బిగ్​బాస్ టైటిల్​ను దక్కించుకున్న అనంతరం

Read More