Telangana

తెలంగాణ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ కుమార్‌

తెలంగాణ  స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్‌ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు ముగియగా ఒకే ఒక నామినేషన్ దాఖలైంది.  కాంగ్రెస్ నుంచి గడ

Read More

ఆ ఒక్క రోజే 50 లక్షల మంది బస్సులెక్కిన్రు

హైదరాబాద్: మహిళలకు ఆర్టీసీ మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన కార్తీక సోమవారం (11వ తేదీ)రికార్డు స

Read More

టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆకునూరి మురళి.?

  పారదర్శక పాలక మండలి ఏర్పాటుకు కసరత్తు  పొరుగు  రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారులు యూపీఎస్సీ విధానాలనూ స్టడీ చేసేందుకు టీమ్

Read More

కేసీఆర్ను పరామర్శించిన రేణుకా చౌదరి

యశోద అసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్ ను  కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి పరామర్శించారు.  కాసేపు

Read More

మనుషులా.. రాక్షసులా.. : దొంగతనం చేశాడని.. అక్కడ గొడ్డు కారంతో..

గ్రేటర్ నోయిడాలో దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు మైనర్ బాలురను అమానవీయంగా శిక్షిస్తున్నట్లు కనిపిస్తోన్న ఓ బాధాకరమైన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం

Read More

ప్రేమ విఫలమై ప్రియుడు సుసైడ్ చేసుకుంటే.. ప్రియురాలు బాధ్యత వహించదు.. కోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రేమ విఫలమై లేదా పరీక్షల్లో ఫెయిలయ్యానని ఆత్మహత్య చేసుకున్నా దానికి ఎగ్జామినర్ గానీ, ప్రియుడు లేదా ప్రియురాలు గానీ కారణం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర

Read More

లేడీస్ కోచ్ లో.. యువతితో కానిస్టేబుల్ డాన్సులు

ముంబై లోకల్ ట్రైన్‌లో యూనిఫారం ధరించిన హోంగార్డు ఓ యువతితో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షి

Read More

జస్ట్ మిస్ లేకపోతే : సిగ్నల్ జంక్షన్ రోడ్డులో 7 అడుగుల గొయ్యి..

బెంగుళూరు అనగానే సాధారణంగా చాలా మందికి గుర్తొచ్చేది హడావిడిగా కనిపించే రోడ్లు, ట్రాఫిక్ జామ్, భారీ అద్దెలు. గమ్యస్థానాలకు చేరుకోవడంలో పెరుగుతున్న ఆలస్

Read More

ఆస్పత్రిలోకి చిరుతపులి.. భయంతో రోగులు పరుగులు

మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో డిసెంబర్ 12న ఒక చిరుతపులి ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి, రోగులను భయపెట్టింది. మంగళవారం ఉదయం షహదా ప్రాంతంలోని ఆదిత్య

Read More

ఎంపీ ఎలక్షన్లకు రెడీ కావాలి : పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు రెడీ కావాలని  కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం  కలెక్టరేట్ లో  రిటర్నింగ

Read More

సింగరేణిలో నాణ్యమైన ఎక్స్‌‌ప్లోజివ్స్ వాడాలి

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి సంస్థలో నాణ్యమైన ఎక్స్‌‌ప్లోజివ్స్ వినియోగించి నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి  చేయాలని సంస్థ డైరెక్టర్ల

Read More

చిన్నపిల్లలతో భిక్షాటన చేయిస్తే చర్యలు

జగిత్యాల టౌన్, వెలుగు:  చిన్న పిల్లలతో భిక్షాటన చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. పిల్లల  రవాణపై,

Read More

తొలిరోజు 76,963 మంది రైతులకు రైతు బంధు జమ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో తొలిరోజు మంగళవారం 76,963 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను జమ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి రూ.2

Read More