Telangana

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : లక్ష్మీశారద

మెదక్ టౌన్, వెలుగు: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. ఆదివారం మెదక్​ జిల్లా కోర్టు ఆవరణలో పారిశుధ్య కార్యక్ర

Read More

సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు : గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం బీజేపీ శ్రేణులు స్

Read More

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

మెట్ పల్లి, మల్లాపూర్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల టౌన్‌‌‌‌ : దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం  ఎదు

Read More

కోరుకంటి ని గెలిపిస్తే..రామగుండంను దత్తత తీసుకుంటా : కేటీఆర్

గోదావరిఖని, వెలుగు : వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్

Read More

సూర్యాపేట జిల్లాలో ఆత్మీయ కలయిక

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల జడ్పీహెచ్‌ఎస్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం 200

Read More

బూటకపు హామీలతో కాంగ్రెస్ కాలక్షేపం : జోగు రామన్న

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : అధిక ధరలతో బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంటే, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ పార్టీ బూటకపు

Read More

నిర్మల్​ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నిక

కుంటాల, వెలుగు : నిర్మల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం కుంటాల మండలంలోని కల్లూర్ లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సట్లవార్

Read More

రైతులను మోసం చేస్తున్న సర్కారు : బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ,  వెలుగు :  వ్యవసాయానికి 24 గంటలు కరెంట్‌ ఇస్తామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం సాగర్ ఆయకట్టు పరిధిలో 3 గంటలే ఇస్తూ రైతులన

Read More

కేసీఆర్, కేటీఆర్‌‌‌‌తోనే నల్గొండ అభివృద్ధి : గుత్తా సుఖేందర్​ రెడ్డి

నల్గొండ, వెలుగు :  సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్ వల్లే నల్గొండ అభివృద్ధి చెందిందని మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి చెప్పారు.  ఆదివారం

Read More

పరిశ్రమల స్థాపనతో వేగంగా అభివృద్ధి : రాహుల్ ​రాజ్

​ఆదిలాబాద్​ టౌన్, వెలుగు :  పరిశ్రమల స్థాపనలతో ఆదిలాబాద్​జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని

Read More

గెలుపే ధ్యేయంగా  పని చేయాలి : రామారావు పటేల్

కుంటాల, వెలుగు : రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు

Read More

ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చినం : ఇంద్రకరణ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు :  బీఆర్‌‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చ

Read More

బీఆర్ఎస్​ సర్కారు  ప్రజలకు చేసిందేమీ లేదు : కూచాడి శ్రీహరి రావు

లక్ష్మణచాంద, వెలుగు : బీఆర్ఎస్​ సర్కారు గొప్పలు చెప్పుకోవడం తప్ప తొమ్మిదేండ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు విమర్శిం

Read More