కుంటాల, వెలుగు : రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. ఆదివారం కుంటాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆప్క గజ్జరాం, నాయకులు నారాయణ రెడ్డి, మండల పార్టీ బాధ్యులు నర్సయ్య, పిప్పేర వెంగళ్ రావు పాల్గొన్నారు.
గెలుపే ధ్యేయంగా పని చేయాలి : రామారావు పటేల్
- ఆదిలాబాద్
- October 2, 2023
లేటెస్ట్
- అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఈసీ వేటు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- బీజేపీకి బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన బొమ్మ శ్రీరామ్
- Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ
- V6 DIGITAL 06.05.2024 AFTERNOON EDITION
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- అత్తాపూర్ మర్డర్ కేసు..నిందితులపై పీడీ యాక్ట్: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- పార్టీ ఫండ్కు లెక్కలు చూపించలేక IT రైడ్స్లో దొరికిపోయిన పార్టీ
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా