సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు : గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం బీజేపీ శ్రేణులు స్వచ్ఛభారత్​ నిర్వహించారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్​సమీపంలో టౌన్​ప్రెసిడెంట్​నాగుల శ్రీనివాస్​ఆధ్వర్యంలో, జగిత్యాలలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో,  పెగడపల్లి, కోనరావుపేట, హుజూరాబాద్​ పట్టణాల్లో స్వచ్ఛభారత్ ​నిర్వహించారు.