Telangana

గులాబీ కండువా కప్పుకోకుంటే  కష్టాలు తప్పవ్

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్.. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిల్లో బలమైన కా

Read More

అసెంబ్లీ ఎన్నికల్లో స్టూడెంట్ లీడర్లకు టికెట్లు దక్కేనా?

హైదరాబాద్, వెలుగు:   రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన స్టూడెంట్ యూనియన్ల నేతలు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్, బ

Read More

అర్హుల జాబితాలో పేర్లు లేవని సెల్​ టవర్​ ఎక్కిన ఇద్దరు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇండ్ల స్థలాల లబ్ధిదారుల ఫైనల్​లిస్టులో తమ పేర్లు తొలగించారని ఆరోపిస్తూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇద్దరు సెల్ టవర్​ఎక్కా

Read More

జ్వరం తగ్గట్లేదని క్షుద్ర పూజలు.. మూఢ నమ్మకాలకు బలైన యువకుడు

చెన్నూరు, వెలుగు: కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ యువకుడు హాస్పిటల్​కు వెళ్లకుండా క్షుద్రపూజలను నమ్ముకుని.. చివరికి మృతి చెందాడు. మృతుడి బ

Read More

చినజీయర్ ​వల్లే కేసీఆర్.. మోదీకి దూరమైండు : గోనె ప్రకాశ్​రావు

వేములవాడ, వెలుగు: రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తే సీఎం కేసీఆర్​కలవకపోవడం కరెక్ట్​కాదని ఆర్టీసీ మాజీ చైర్మన్​గోనె ప్రకాశ్​రావు అన్నారు. అలా చేయ

Read More

ఫండ్స్ ​ఇయ్యట్లేదని బూజు దులిపి ఎంపీటీసీ నిరసన

కామారెడ్డి, వెలుగు: ఫండ్స్ కేటాయించడం లేదని కామారెడ్డి జిల్లాలో ఓ ఎంపీటీసీ గాంధీ జయంతి నాడు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎంపీడీఓ ఆఫీసులోని గదులను ఊడ్చి,

Read More

ఇయ్యాలే సిద్దిపేటలో రైలు కూత.. వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    నెరవేరనున్న జిల్లా వాసుల కల     ఇక సిద్దిపేట టు సికింద్రాబాద్ ప్యాసింజర్ రైల్​ సేవలు     అందుబ

Read More

హైదరాబాద్ ప్రజల కోసం.. కాంగ్రెస్ స్పెషల్ డిక్లరేషన్​

వరదలకు శాశ్వత పరిష్కారం చూపేలా హామీ మూసీ నదీ తీరాన్ని షాపింగ్ హబ్​గా మార్చేలా భరోసా హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ప్రజల కోసం కాంగ్రెస్ స్పెషల

Read More

కొత్త పీఆర్సీ..రిటైర్డ్ ఐఏఎస్ ఎన్​.శివశంకర్​ చైర్మన్‌‌గా ఏర్పాటు

ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు ఉత్తర్వులు మధ్యంతర భృతి 5 శాతం ప్రకటన అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పీఆర్సీ నివేదిక ఇచ్చే వరకు వర్తింపు హై

Read More

శిలాఫలకాలకు ఫుల్​ డిమాండ్​.. రోజుకు 25 నుంచి 30 ఆర్డర్స్​..

ఎన్నికల వేళ జోరుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కామారెడ్డి, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవా

Read More

కారుపై పోరు!.. బరిలోకి ఓయూ విద్యార్థి నేతలు!

 నిరసన తెలిపితే ఉపా కేసులా.?  ప్రశ్నిస్తే పాత కేసులు తిరగదోడుతారా?  విపక్షాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న స్టూడెంట్స్  కనీస

Read More

పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఇప్పుడు ప్రకటించడం హాస్యాస్పదం : పొన్నం ప్రభాకర్

తెలంగాణలో  తొమ్మిది సంవత్సరాల్లో ఏర్పాటు చేయని పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని  ఇప్పుడు ప్రధాని మోదీ ప్రకటించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ న

Read More

మోదీ.. దేశానికి ప్రధాన మంత్రి? గుజరాత్ కా?: రేవంత్రెడ్డి

మోదీ.. దేశానికి ప్రధాన మంత్రా?  గుజరాత్ కు ప్రధాన మంత్రా? అని సందేహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. విభజన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్

Read More