Telangana

తనకు కాబోయే భర్తను చూపించేసిన ఇలియానా

హీరోయిన్ ఇలియానా డి క్రజ్ ఎట్టకేలకు తన మిస్టరీ మ్యాన్‌ని బయటపెట్టింది. గత కొన్ని రోజుల క్రితమే తాను ప్రెగ్నెంట్ నంటూ అందరికీ షాక్ ఇచ్చిన ఆమె.. ఆ

Read More

ఎమ్మెల్యే పైళ్లకు ప్రజా సమస్యలు పట్టవు : గూడూరు నారాయణ రెడ్డి

యాదాద్రి, వెలుగు : ప్రజల కోసమే బీజేపీ పని చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం

Read More

గతంలో కరెంట్ అడుక్కుంటే.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు ఇస్తున్నాం

ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ ఎల్కతుర్తి, వెలుగు :  కరెంట్​ అడుక్కునే స్థానం నుంచి ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు మనమ

Read More

స్టేషన్​ఘన్​పూర్​లో రోడ్డుపై భోజనాలు చేస్తూ కార్మికుల నిరసన

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : పంచాయతీ కార్మికులను పర్మినెంట్​ చేయాలని డిమాండ్​ చేస్తూ జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో

Read More

స్పీకర్ ను  విమర్శిస్తే ఊరుకునేది లేదు : డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని  డీసీసీబీ చైర్మన్ ప

Read More

ఢిల్లీ వాసులకు కాస్త ఊరట.. ట్రాఫిక్ కోసం తెరచిన రోడ్లు

దేశ రాజధానిలో వరద పరిస్థితి మెరుగుపడడంతో, భైరాన్ మార్గ్‌తో సహా కొన్ని రహదారులను ట్రాఫిక్ కోసం తెరిచినట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ISBT

Read More

బార్డర్​ దాటుతున్న ఇసుక.. కాంట్రాక్టర్, ఆఫీసర్ల కుమ్మక్కు

మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డు లేకుండాపోయింది. కాంట్రాక్టర్లు, మైనింగ్​ అఫీసర్లు కలిసి ఇసుకను కర్నాటక రాష్ట్రానికి తరలిం

Read More

మూతపడిన కొలాం బడిని తెరిపించేదెన్నడు?

బైంగూడలో ఓసీపీతో మూసివేత     మరోచోట నిర్మించేందుకు నిధులు మంజూరు     పట్టించుకోని అధికారులు     చదువు

Read More

సీఎం ఇలాకాలో  తెగని భూ పంచాయితీ!

గొల్లపల్లిలోని సర్వే నంబర్​ 101లో 110 ఎకరాల భూమిపై గందరగోళం 50 ఏండ్ల కింద పట్టాలిచ్చి హద్దులు చూపకపోవడంతోనే సమస్య  సర్కారు ఇచ్చే సాయం పొంద

Read More

మరో మండల్​ ఉద్యమం కావాలి : ప్రొ. ఎస్. సింహాద్రి

బీపీ మండల్ విగ్రహాన్ని ఈ మధ్యలో మంథని పట్టణంలో ఆవిష్కరించారు. తెలంగాణలో ఇది మొదటి విగ్రహం. కొన్ని నెలల ముందు గుంటూరులో కూడా ఆవిష్కరించారు.  మరికొ

Read More

అనుకున్నది రూ.37 వేల కోట్లు.. వచ్చింది రూ.28 వేల కోట్లే

మొదటి 3 నెలల్లో 9,300 కోట్లు తగ్గిన రెవెన్యూ రాబడి గతేడాదితో పోలిస్తే రూ.4 వేల కోట్లు తక్కువ  రాష్ట్రంలో స్కీముల అమలు కోసం అప్పులు, భూములమ

Read More

రుణమాఫీ, వడ్ల పైసలపై నిలదీయండి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రైతులను మోసం చేయడంలో సీఎం కేసీఆర్​ది ఆల్​టైమ్ రికార్డ్ అని పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి విమర్శించారు. రైతులతో రాజకీయం చేసేందుకు బ

Read More

మానేరులో మళ్లీ ఇసుక దందా.. 12న తెరుచుకున్న 6 రీచ్​లు

  రోజూ వందలాది లారీల్లో తరలింపు ఎన్జీటీ, సుప్రీం ఆదేశాల మేరకు  జూన్​ 20న తవ్వకాలు, రవాణాను నిలిపివేసిన డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్

Read More