Telangana

బాసర అమ్మవారి ఆలయంలో లక్ష దీపోత్సవం

నిర్మల్ జిల్లా: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు.. ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి క

Read More

పురుగుల అన్నం పెడుతుండ్రు.. స్కూల్ బిల్డింగ్ ఎక్కి విద్యార్థుల నినాదాలు

ఆదిలాబాద్ జిల్లాలో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు నిరసన గళం వినిపించారు. ఆహారంలో పురుగులు పడినా.. పాచిపోయినా.. పాడైపోయినా.. అలాగే తినమంటుండడంతో ఆగ

Read More

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాంసి మండలం హస్నాపూర్ అంతర్రాష్ట్ర రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇ

Read More

చలపతిరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ సినీ నటుడు చలపతిరావు మరణం పట్ల సీఎం  కేసీఆర్  సంతాపం  తెలిపారు.  వైవిధ్యంతో కూడిన పలు రకాల పాత్రల్లో వందలాది చిత్రాల్లో నటి

Read More

వాజపేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారు : లక్ష్మణ్

తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 98వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్

Read More

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి..

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశాలో ఓ ఇసుక కళాకారుడు 1500 కిలోల టమోటాలతో శాంతా క్లాజ్ శిల్పాన్ని సృష్టించాడు. ఈ చిత్ర

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎమ్మెల్యే జైపాల్‌ చెప్పేవన్నీ అబద్ధాలే ఆమనగల్లు, వెలుగు: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్​ చెప్పేవన్నీ అబద్ధాలని జాతీయ బీసీ కమిషన్ ​మాజీ మెంబ

Read More

మార్చి 31 వరకే సాగునీరు : మంత్రి నిరంజన్ రెడ్డి

పాలెం(నాగర్ కర్నూల్), వెలుగు: ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల కింద యాసంగి సాగుకు మార్చి 31 వరకే సాగు నీరు ఇస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేయండి యాదాద్రి, వెలుగు : ఈ నెల 30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్టకు వస్తున్నందున, ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన

Read More

మునుగోడుకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం : మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి

పెద్దగట్టు జాతరకు భారీ ఏర్పాట్లు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి ము

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

సబ్సిడీలు ఎత్తేసి.. రైతు ధర్నాలా? నిజామాబాద్, వెలుగు: రైతులకు సబ్సిడీలు ఎత్తేసిన వారే రైతు ధర్నాలు చేయడం విడ్డూరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడ

Read More

మలేషియాలో ఉపాధి అంటూ.. నిండా ముంచేశారు

కామారెడ్డి , వెలుగు : కంపెనీ వీసా, మంచి ఉద్యోగం.. వేల్లలో జీతం, తిండి, వసతి అన్నీ కంపెనీదే అంటూ ఉపాధి పేరుతో ఆశచూపుతున్న కొందరు ఏజెంట్లు. వారి నుంచి వ

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నరు : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ టౌన్,వెలుగు: టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రె

Read More