Telangana

త్వరలో కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు : మహేశ్వర్ రెడ్డి

త్వరలో కాంగ్రెస్ పార్టీ లోకి  భారీగా చేరికలు ఉంటాయని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి అన్నారు.  ఉత్తర తెలంగాణ నుంచి ఒ

Read More

మునుగోడులో నామినేషన్ దాఖలు చేసిన బీఎస్పీ

మునుగోడు, నల్గొండ జిల్లా: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీఎస్పీ బరిలోకి దిగింది. బీఎస్పీ అభ్యర్థి గా అందోజు శంకరా చారి

Read More

మునుగోడులో నామినేషన్ వేసిన కోమటిరెడ్డి సాయితేజ్ రెడ్డి

మునుగోడులో నామినేషన్ల దాఖలు ప్రక్రియ  కొనసాగుతోంది. చిన్నపిల్లల వైద్యుడు కోమటిరెడ్డి సాయి తేజ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చండూరు బస్టాండ్ నుం

Read More

రాహుల్ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదు: మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్

Read More

అక్టోబర్ 23న రాష్ట్రంలోకి రాహుల్ యాత్ర: మాణిక్కం ఠాగూర్

మహబూబ్ నగర్: అక్టోబర్ 23న రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తెల

Read More

18వేల కోట్లిస్తే మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటం: కేటీఆర్

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆ సక్తికర ప్రకటన చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రధాని మోడీ 18వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్

Read More

బీజేపీ గెలిస్తే రాష్ట్రానికి నష్టం: మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడు: నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏం చేయలేనోడు ఇప్పుడు ఏం చేస్తాడని మంత్రి జగదీశ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై వ

Read More

కేసీఆర్ కురుమలను మోసం చేసిండు

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తామని తెలంగాణ కురుమ సంఘం ప్రకటించింది. రాజగోపాల్ రెడ్డి విజయం కోసం తామంతా శ్రమిస్తామని స్పష్టం చేసింది. ముఖ్

Read More

నిజామాబాద్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్న అర్వింద్

నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటులోనూ ప్రస్తావించినట్లు చెప్పారు. ఏడాదిన్నర క్ర

Read More

కేసీఆర్ ప్రజలను తాగుబోతుల్ని చేస్తుండు : ఈటల రాజేందర్

సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తున్నాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్

Read More

'మనతత్వం' పుస్తకం కేసులో కోర్టుకు హాజరైన రచయిత కంచె ఐలయ్య

కరీంనగర్ కోర్టుకు ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్య హాజరయ్యారు. న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఆయన రాసిన "మనతత్వం" పుస్తకంలో  న్యాయవ్యవస్

Read More

చిత్రదుర్గలో రాహుల్ పాదయాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని చిత్ర దుర్గలో కొనసాగుతోంది. తమిళనాడు, కేరళలో అనంతరం సెప్టెంబర్ 30వ రాహుల్ యాత్ర కర్ణాటకలో

Read More

వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరిన వివిధ పార్టీల కార్యకర్తలు

యాదాద్రి భువనగిరి : మునుగోడు నియోజకవర్గంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కమలదళంలో చేరేందుకు మొగ్గుచూపుతు

Read More