Telangana
మునుగోడులో ఇవాళ మొత్తం 24 మంది నామినేషన్
రేపటితో ముగియనున్న నామినేషన్ల దాఖలు గడువు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇవాళ 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు
Read Moreప్రచారం కోసం టీఆర్ఎస్ రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టింది: కేఏ పాల్
హైదరాబాద్: మునుగోడు ప్రచారం కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మును
Read Moreట్రిపుల్ ఆర్ కోసం దౌర్జన్యంగా సర్వేలు చేస్తున్రు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ కోసం ద
Read Moreఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంటికెళ్లిన మంత్రి కేటీఆర్
మునుగోడు పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం పూర్తైన అ
Read Moreటీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో స్పెషల్ టూరిస్ట్ బస్సు
హైదరాబాద్: నగరంలోని చారిత్రక ప్రదేశాలను చూసేందుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్ ను కల్పించింది. ఈ బస్సుకు హైదరాబాద్ దర్శినిగా నామకరణం చేశారు.
Read Moreఅభిషేక్ రావు సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్పల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల
Read Moreబహుజనులకు సేవ చేయడమే బీఎస్పీ లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్
నల్గొండ: బహుజనులకు సేవ చేయడమే తమ పార్టీ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చల్మె
Read Moreటీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి లేదు : కూసుకుంట్ల
‘‘2018లో నేను ఓడిపోయాను.. ఈ ఉప ఎన్నికలోనైనా నన్ను గెలిపించాలనే కృత నిశ్చయంతో టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం మునుగోడుకు వచ్చింది. అందులో తప
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత
రంగారెడ్డి జిల్లా: భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంశాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ న
Read Moreఏపీ, తెలంగాణ సీట్ల పెంపును కశ్మీర్తో ముడిపెట్టలేం
ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ కేసులో వాదనలకు తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ కేసులో వాదనలను
Read Moreఉప ఎన్నికలో గెలిస్తే మునుగోడును దత్తత తీసుకుంటా : కేటీఆర్
యాదగిరి గుట్ట నర్సింహస్వామి ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్లు ఇవ్వమని ప్రధాని మోడీని అడిగితే.. కనీసం100 రూపాయలు కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నార
Read Moreఎంపీడీవో టీఆర్ఎస్ సర్కారుకు తొత్తుగా మారిండు
బీజేపీ సర్పంచ్ ఏర్పాటు చేసిన ప్లెక్సీని తొలగించిన ఎంపీడీవో ప్లెక్సీని తొలగించాల్సిన అవసరమేముందని ప్రశ్నించిన సర్పంచ్ దమ్ముంటే టీఆర్ఎస్ ప్
Read Moreముగిసిన కస్టడీ.. రూస్ అవెన్యూ కోర్టుకు అభిషేక్ బోయిన్పల్లి
లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయిన్పల్లి మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. ఈ నేపధ్యంలో అధికారులు ఆయనను రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అభిషే
Read More












