Telangana
ఓటమి భయంతోనే 86 మందిని మునుగోడుకు పంపిండ్రు : ఈటల
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదనే భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 86 మంది టీమ్ ను టీఆర్ఎస్ రంగంలోకి దింపిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ర
Read Moreధరణి పోర్టల్ దేశంలోనే పెద్ద స్కాం : రాజగోపాల్ రెడ్డి
సీఎం కేసీఆర్ కుటుంబం 18 లక్షల ఎకరాలను ఆక్రమించుకోవడానికే ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించార
Read Moreబీజేపీ,టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ఓటెయ్యండి : జగ్గారెడ్డి
మునుగోడులో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు దాగుడు మూతలు ఆడుతున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గెలవకూడదని కుట్ర చేస్తున్
Read Moreకేటీఆర్ ఢిల్లీకి కోవర్టు కాకుంటే జైల్లో ఊచలు లెక్కబెట్టు: కోమటిరెడ్డి
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సారథి.. ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ తనను కోవర్ట్
Read Moreమునుగోడు బై పోల్.. ఇవాళ 6 నామినేషన్లు దాఖలు
నల్గొండ జిల్లా : మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి ఇవాళ ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు, యుగ తులసి పార్టీ తర
Read Moreడయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ కార్డ్స్ అందించిన మంత్రి హరీష్
డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ కార్డ్స్ ను మంత్రి హరీష్ రావు అందించారు . రాష్ట్రంలో 12 వేల మంది డయాలసిస్ రోగులు ఉన్నారని చెప్పారు. వీరికి ఏడాదికి 100 కోట
Read Moreతెలంగాణలో గుజరాత్, యూపీ తరహా పాలనందిస్తం - లక్ష్మణ్
తెలంగాణలో గుజరాత్, యూపీ తరహా పాలన అందిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అవినీతి, కుంభకోణాలు ఎక్కడ జరిగినా తెలంగాణలో దాని మూలాలు బయటపడుతున్నాయని అ
Read More2 వారాల డెడ్ లైన్.. 84 మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వండి : సుప్రీంకోర్టు
విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ దీనిపై విచారణ జరిపిన దేశ సర్వోన్న
Read Moreచివరి శ్వాస వరకు ప్రజా సేవ కొనసాగిస్తానన్న సీతక్క
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించారు. ఓయూ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొ.తిరుపతిరావు పర్యవేక్షణలో ఆమె పీహెచ్ డీ పూర్తిచే
Read More105 సీట్లున్న మాకు ఒక్క సీటుతో పోయేదేం లేదు: కేటీఆర్
హైదరాబాద్: 105 అసెంబ్లీ సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కోల్పోయినంత మాత్రాన పోయేదేమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం
Read Moreకేసీఆర్ రూ.10వేలు ఇచ్చి ఓట్లు కొందామని చూస్తుండు :వివేక్ వెంకటస్వామి
నల్గొండ : సీఎం కేసీఆర్ ఓట్ల కోసమే బీసీలకు సరికొత్త సంక్షేమ పథకాలు అమలుచేస్తానని హామీలిస్తున్నాడని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వి
Read Moreఓటు కోసం భారీగా అప్లికేషన్లు.. హై కోర్టును ఆశ్రయించిన బీజేపీ..
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా కొత్త ఓటరు దరఖాస్తులు రావడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. అతి తక్కువ సమయంలో 25వేల మంది ఓటు కోసం అప్లై చేసుకోవడ
Read Moreరాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు.. శత్రువులు కాదు: వెంకయ్య
మహబూబ్ నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని... శత్రువులు ఉండరని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జిల్లాలో నిర్వహించిన ఓ కార్
Read More












