Telangana

రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైమ్: మహిళ సమాఖ్య సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్

Read More

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఉంటే చాలు.. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేయచ్చు.. మొదట హైదరాబాద్‌లోనే!

టికెట్‌కు సరిపడా చిల్లర లేక ఇబ్బందులు పడుతున్నారా..! అయితే మీకో శుభవార్త. చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ ప

Read More

ఏసీబీ కస్టడీకి ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‎ను ఏసీబీ కస్టడీకి తరలించారు ఏసీబీ అధికారులు. నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్

Read More

పాడి రైతులకు రూ.90 కోట్లు బాకీ ఉన్నం : ఎండీ చంద్రశేఖర్ రెడ్డి

విజయ డెయిరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి ఉప్పునుంతల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులకు రూ.90 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని విజయ డెయిరీ ఎండీ

Read More

మెదక్​ జిల్లాలో గ్రూప్–2 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు : ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి

  మెదక్​ జిల్లా ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ జిల్లాలో గ్రూప్​-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని  జి

Read More

మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి :  ఎ.శంకర్ దయాళ్ చారి

కలెక్టరేట్ ఎదుట జర్నలిస్ట్​ల నిరసన మెదక్, వెలుగు: కవరేజ్‌‌కు వెళ్లిన వివిధ టీవీ చానెల్​ప్రతినిధులపై దాడికి పాల్పడిన సీనియర్ సినీ నటు

Read More

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా చేపట్టాలి

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. ఆసిఫాబాద్ మండలం బూరుగూడలో జరుగుతున

Read More

మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటం : తరాల జగదీశ్

పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్   హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల సమస్యల పరిష్కారానికి దశల వార

Read More

ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌‌ కుమార్‌‌  బెయిల్‌‌పై తీర్పు వాయిదా

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో 6వ నిందితుడైన ఒక టీవీ చానల్&z

Read More

డిసెంబర్ 17న రాష్ట్రానికి జస్టిస్​ ఘోష్..వారంపాటు కాళేశ్వరం కమిషన్​ ఓపెన్​ కోర్టు

  హైదరాబాద్​, వెలుగు : కాళేశ్వరం జ్యుడీషియల్​కమిషన్​ తదుపరి ఓపెన్​కోర్టు​ విచారణను మరో వారం రోజుల్లో మొదలు పెట్టనుంది. ఈ నెల 17న కమిషన్ ​చైర్మ

Read More

రాష్ట్రంలో పెట్టుబడులకు దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నయ్: మంత్రి శ్రీధర్​ బాబ

ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అభివృ

Read More

తెలంగాణకు 4, 212 స్మార్ట్ క్లాస్​రూమ్​లు

రాజ్యసభలో ఎంపీ అనిల్ ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు 4. 212 స్మార్ట్ క్లాస్ రూమ్​లు అప్రూవ్ చేసి

Read More

పిల్లలకు మాతృభాష నేర్పించండి: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సృజనాత్మక ఆలోచనలకు మాతృభాషే కీలకం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ: చిన్నారుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొ

Read More