Telangana
మరోసారి జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పెంపు
తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (ఐడీ కార్డు) గడువును మరో మూడు నెలల పాటు (మార్చి 31, 2025 వరకు) పొడిగించారు. ఈమేరకు సమాచార, పౌర సంబంధ
Read Moreమోడీ వచ్చాక భారత భూభాగాన్ని కోల్పోయాం: సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన Nuts Bolts of War and Peace పుస్తకాన్ని రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం ( డిసెంబర్ 24, 2024 ) రవీంద్ర భార
Read MoreHyderabad police fact-check : ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్లపై పోలీసుల క్లారిటీ
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ అంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న మేసేజ్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆ మేసేజ్ లు నకిలీవని
Read Moreరైతులకు బిగ్ అలర్ట్.. రైతు భరోసా స్కీమ్పై మంత్రి సీతక్క కీలక ప్రకటన
ములుగు: రైతు భరోసా స్కీమ్పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పంట వేసే రైతులకే రైతు భరోసా పథకం వర్తింపజ
Read Moreపెళ్లి ఇష్టం లేక.. చదువుపై ప్రేమతో.. అశోక్ నగర్లో అభ్యర్థిని ఆత్మహత్య
హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతి చున్నీతో ఫ్యాన్&l
Read Moreశ్రీ తేజ్ను పరామర్శించిన CPI ఎమ్మెల్యే కూనంనేని.. అల్లు అర్జున్పై ఫైర్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. బాలుడ
Read Moreకేంద్రమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి: ఎంపీ వంశీ
పెద్దపల్లి: దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్
Read Moreచిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బన్నీ విచారణ: ఏసీపీ ఆధ్వర్యంలో ప్రశ్నలు
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసుల విచారణకు నటుడు అల్లు అర్జున్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్లోని నివాసం నుండి తన తండ్రి, మామ, న్యాయవా
Read Moreట్రిపుల్ ఆర్ సర్వేను అడ్డుకున్న రైతులు
భూములు తీసుకునే ముందు మాకు న్యాయం చేయండి ఇప్పటికే భూములు కోల్పోయి నష్టపోయాం మరోసారి భూములు, ఇండ్లు కోల్పోయి ఎక్కడుండాలి గజ్వేల్, వెలుగు:
Read Moreరాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉద్యాన పంటలది కీలకపాత్ర
కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ దండ రాజిరెడ్డి ములుగు, వెలుగు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉద్యాన పంటలది కీలక పాత్ర
Read Moreమెదక్ చర్చికి లండన్ ఫాస్నెట్ వారసుల రాక
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ చర్చి వందేళ్ల వేడుకల నేపథ్యంలో రోజూ భక్తులు, ప్రముఖులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా సోమవారం మెదక్ చర్చిని నిర్మించిన చార్
Read Moreమార్చి 5 నుంచి ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు ..షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఒకేషనల్ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు సోమవారం రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది మార్చి 5 నుంచి 22 వరకు
Read Moreపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు షురూ
రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ బ్యాలెట్డబ్బాల రిపేరింగ్ షురూ ఎన్నికల నిర్వహణపై మండల ఆఫీసర్లకు బుక్స్ పంపిణీ పోలింగ్ సెంటర్స్
Read More












