Telangana
Pushpa 2: అభిమానుల రచ్చ.. చెన్నూరులో థియేటర్ అద్దాలు ధ్వంసం
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ఫీవర్ మొదలైంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. థియేటర్ల ముందు అభిమానులు రచ్చరచ్చ సృష్టిస్త
Read Moreహైదరాబాద్ స్లమ్స్లో నివసించే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తాం: మంత్రి పొన్నం
హైదరాబాద్: అసలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం (డిసెంబర్ 5) హైదరాబాద
Read Moreతల తాకట్టు పెట్టి అయినా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన హామీ మేరకు తల తాకట్టు పెట్టి అయినా అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస
Read Moreతొక్కి సలాటలో మహిళ మృతి.. సంధ్య థియేటర్పై కేసు నమోదు
హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు అయ్యింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్స్ సందర్భంగా
Read Moreఏడాది పాలనలో వికసించిన మహిళా సాధికారత
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపు రూ.7 లక్షల కోట్లకు
Read Moreకేబుల్ దొంగల ముఠా అరెస్ట్.. రూ.3.5 లక్షల కాపర్ వైర్ స్వాధీనం
సికింద్రాబాద్, వెలుగు: బీఎస్ఎన్ఎల్ అండర్గ్రౌండ్ కేబుళ్లను దొంగిలిస్తున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.5 లక్షల వ
Read Moreఏడాదిలో పాలనలోనే అన్నిరంగాల్లో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ ఎన్నో రికార్డుల
Read Moreహుక్కా సెంటర్పై దాడి.. 9 మంది అరెస్ట్
బడంగ్ పేట, వెలుగు: బాలాపూర్పరిధిలో హుక్కా సెంటర్ పై దాడి చేసి, 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ కాలనీకి చెందిన అహ్మద్ బవాజీర్ గుట్టు
Read Moreమేమొచ్చాక సుసంపన్న తెలంగాణ తల్లి విగ్రహం పెడ్తం..రాజీవ్ విగ్రహం స్థానంలోనే ఏర్పాటు చేస్తం: కేటీఆర్
కేసీఆర్పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్నే మారుస్తున్నరు ధనిక తెలంగాణను పేద రాష్ట్రంగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ హైదరాబాద్, వె
Read Moreచికెన్ రోస్ట్ బిర్యానీలో బొద్దింక.. వాంతులు చేసుకున్న కస్టమర్
ఎల్బీనగర్, వెలుగు: కొత్తపేటలోని జగవీస్ కృతుంగ రెస్టారెంట్లో ఫుడ్ తిన్న కస్టమర్ వాంతులు చేసుకున్నాడు. వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీకి చెందిన సందీప్ త
Read Moreతెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఆర్టీసీ డిపోలు
ప్రజా ప్రభుత్వంలోనే ఆర్టీసీ అభివృద్ధి: మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా రెండు ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేస్త
Read Moreఎల్బీనగర్ సర్కిల్లో పని చేయలేం.. మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయండి
ఎల్బీ నగర్, వెలుగు: డిప్యూటీ కమిషనర్గా సేవా ఇస్లావత్ వచ్చినప్పటి నుంచి మానసికంగా ఎంతో వేదనకు గురవుతున్నామని ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలోని ట్యాక్స్
Read Moreఆదిలాబాద్ లో హైవే పనులు స్పీడప్..
మహారాష్ట్ర నుంచి బోరజ్ వరకు ప్రారంభమైన రోడ్డు విస్తరణ జిల్లాలో 33 కిలోమీటర్ల మేర విస్తరించిన 353 బి రోడ్డు రూ.194 కోట్లతో నిర్మాణ పనులు 2026
Read More












