Telangana
త్వరలోనే ‘ఉస్మానియా’కు శంకుస్థాపన: మంత్రి దామోదర రాజనర్సింహ
విద్య, వైద్యానికి ప్రాధాన్యం ది వీక్ బెస్ట్ హాస్పిటల్స్ అవార్డుల ప్రదానంలో మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్: ఉస్మానియా దవాఖానకు తర్వ
Read Moreపదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి: భట్టి విక్రమార్క
సెక్రటేరియట్ లో మీడియా సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగు
Read Moreనల్గొండలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
నల్లగొండ: అతి త్వరలోనే నల్గొండలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా
Read Moreనర్సంపేటలో నకిలీ దందా గుట్టురట్టు.. రూ.కోటి విలువైన పురుగుల మందు సీజ్
నర్సంపేట, వెలుగు: వరంగల్జిల్లా నర్సంపేటలో రూ. కోటి విలువైన నకిలీ పరుగు మందులను విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. నర్సంపేట ప్రా
Read Moreగణపురంలో విషాదం: కూతురు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె
ఖిల్లాగణపురం, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతూ కూతురు చనిపోవడంతో ఓ తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురి మరణవార్త విన్న వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వనపర
Read MoreABSS స్కీమ్కింద ఎంపిక.. మారనున్న కామారెడ్డి రైల్వేస్టేషన్ రూపురేఖలు
సికింద్రాబాద్, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) కింద కామారెడ్డి రైల్వేస్టేషన్ ఎంపిక కాగా, పునర్నిర్మాణ పనులతో కొత్తరూపు సంతరించుకోనుంది.
Read Moreక్రైమ్ సీన్లో కారం.. వీడని వృద్ధ దంపతుల మర్డర్ మిస్టరీ..!
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతుల మర్డర్మిస్టరీ ఇంకా వీడలేదు. ఇద్దరినీ దారుణంగా చంపేందుకు కారణాలు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ప
Read Moreనాగార్జునసాగర్, బుద్ధవనం కోసం రూ. 100 కోట్లు ఇవ్వండి
న్యూఢిల్లీ, వెలుగు: నాగార్జునసాగర్, బుద్ధవనం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. అలాగే, తెలంగాణ
Read Moreపదవీ కాలం ముగిసే ముందు పనుల జాతర.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోనే 171 పనులకు నోటిఫికేషన్
కరీంనగర్లోని 37వ డివిజన్లోని రాంనగర్ వెజిటేబుల్ మార్కెట్ రెనోవేషన్ పనులకు 2021 జూన్లో పీపీ గ్రాంట్స్ కింద రూ.34 లక్
Read Moreఫోన్ ట్యాపింగ్కేసులో హరీశ్రావుపై ఎంక్వైరీ చేయొచ్చు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు తన, తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారంటూ పంజాగుట్ట పోలీస్స్టేషన్&zw
Read Moreరాష్ట్రానికి రెండు కాటన్ రీసెర్చ్ సెంటర్లు
వరంగల్ మెయిన్ సెంటర్, ఆదిలాబాద్లో సబ్ సెంటర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి పంటకు సంబంధించి రెండు అఖిల భారత సమన్వయ పత్తి పరిశోధన కేం
Read Moreవిద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్.శ్రీధర్
హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఎన్.శ్రీధర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తిస్థాయి
Read Moreరూ.కోటి ఇవ్వాలని యువతి బ్లాక్ మెయిల్.. అందుకే వాజేడు SI ఆత్మహత్య..!
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ‘నన్ను నువ్వు శారీరకంగా వాడుకోవడం వల్లే ప్రెగ్నెంట్ అయ్యాను.. కోటి రూపాయలు ఇస్తే నాకు ఓకే.. ఎవరికి ఏం చెప్పను.
Read More












