Telangana
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. RTC బస్సు, లారీ ఢీకొని 30 మందికి గాయాలు
ములుగు జిల్లాలో బుధవారం (డిసెంబర్ 4) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటునాగారం నుండి హనుమకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.
Read Moreపదేండ్లలో చేయలేని పనులు.. ఏడాదిలో చేస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
గత పదేండ్లలో చేయలేని పనులు.. ఒక్క ఏడాదిలో చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లిలో యువజన వికాస సభలో పాల్గొన్న ఆయన.. పెద్దపల్లి నియోజవర్
Read Moreవిచారణకు రావాల్సిందే: BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడికి హై కోర్టు ఆదేశం
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు తెలంగాణ హై కోర్టులో చుక్కెదురైంది. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న రా
Read Moreఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక యాప్.. డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా రేపు ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక యాప్ను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవాళ మ
Read Moreతెలంగాణ తల్లి రూపం మార్చడం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపే కుట్ర: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలన్న ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశ
Read Moreరాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Read Moreట్రాన్స్ జెండర్ పోలీసులు వచ్చేస్తున్నారు.. స్టేడియంలో రన్నింగ్, లాంగ్ జంప్ పరీక్షలు
హైదరాబాద్: తెలంగాణలోని ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ల
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్: హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హర
Read MoreTGSRTC: తెలంగాణలో కొత్తగా రెండు ఆర్టీసీ బస్సు డిపోలు
తెలంగాణలో కొత్తగా మరో రెండు ఆర్టీసీ బస్సు డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో ఒక్క బస్సు డిపో కూ
Read Moreఎల్బీ నగర్ లో జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ &n
Read Moreఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు
సబ్బండ వర్గాలు ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణ మొదటి పదేండ్ల బీఆర్ఎస్ గడీల పాలనలో ఆగమైపోయింది. అధికారం ఫామ్హౌస్కే పరిమితమై అన్ని రంగ
Read More20 ఏళ్లలో తొలిసారి.. ములుగు జిల్లా కేంద్రంగా భారీ భూకంపం
తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4న ఉదయం 7.28 గంటలకు పలు జిల్లాల్లో భూకంపం వచ్చింది. అయితే తెలంగాణలో గత 20 ఏళ్లలో తొలి
Read Moreకేసీఆర్ ఎలాంటి నిరాహార దీక్ష చేయలే : గజ్జెల కాంతం
ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శ దీక్ష పేరుతో నిమ్స్లో డ్రామా ఆడిండు ఆయన కూతురు కవిత పక్కనే కూర్చుని జ్యూస్ ఇచ్చేదని ఎ
Read More












