Telangana
రామకృష్ణ మఠంలో ఘనంగా స్వామి రంగనాథానంద జయంతి వేడుకలు
హైదరాబాద్: భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైనదే కాక నిత్యనూతనమైనదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అధ్యక్షుడు డా. వినయ్ సహస్రబుద్ధే చెప్పారు. హైదర
Read MoreBandi Sanjay: బీజేపీ అధ్యక్ష పదవి పోటీలో లేను..కేంద్ర మంత్రి బండిసంజయ్ క్లారిటి
కరీంనగర్: తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవీ రేసులో తాను ఉన్న
Read Moreనాగబాబు ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఇక విభేదాలకు చెక్ పడ్డట్లేనా..!
హైదరాబాద్: జనసేన, యాక్టర్ కొణిదెల నాగబాబును హీరో అల్లు అర్జున్ కలిశారు. ఆదివారం (డిసెంబర్ 15) తన భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ నాగబాబు ఇంటి
Read Moreఅల్లు అర్జున్ ఏం ఘనకార్యం చేశారు..? బండ్రు శోభారాణి
హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ఏం ఘనకార్యం చేశారని అంత మంది వెళ్లి ఆయనను పరామర్శించారని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ బండ్రు శోభారా
Read More‘పొడుస్తున్న పొద్దు మీద’ పాట వింటే రోమాలు నిక్కపొడిచేవి: హరీష్ రావు
సిద్దిపేట: ప్రజా యుద్ధనౌక గద్దర్ డాక్యుమెంట్ రూపొందిస్తే నేను సహాయం చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. సిద్దిపేట పట్టణ
Read Moreనిమిషం ఆలస్యం నిబంధన, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. గ్రూప్ 2 పరీక్షకు దూరమైన బాలింత మహిళ..
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ( డిసెంబర్ 15, 2024 ) గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదివారం, సోమవారం ( డిసెంబర్ 15, 16 ) రెండురోజుల పాటు జరగనున్న ఈ పరీక్ష
Read Moreరామడుగు నుంచి నీటి విడుదల
ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి శనివారం కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు.
Read Moreకరుణాపురంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో పాస్టర్సంగాల పాల్సన్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ
Read Moreపామాయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తాం : మంత్రి తుమ్మల
అగ్రికల్చర్ యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో మంత్రి తుమ్మల అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ రైతులు కోరుతున్నట్లు రిఫైనరీ ఏర్పాటు చేస
Read Moreరూ.21 కోట్ల పనులకు శంకుస్థాపన : భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం(బోనకల్లు), వెలుగు : బోనకల్లు మండలంలో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. పలు గ్రామాల్లో రూ.21.14కోట్ల అభివృద్ధి పనులకు శంకు
Read Moreదత్తాత్రేయ స్వామి ఉత్సవాలు ప్రారంభం
బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు
Read Moreకొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ
కొండగట్టు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే
Read Moreకొల్లాపూర్ మున్సిపాలిటీ డెవలప్ మెంట్కు కృషి చేస్తా : మంత్రి జూపల్లి కృష్ణారావు
20 వార్డుల్లో రూ. 8 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ మున్సిపాలిటీ
Read More











