Telangana

నేడు ఢిల్లీకి సీఎం, పీసీసీ చీఫ్

రేపు సీడబ్ల్యూసీ మీటింగ్​కు హాజరు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో గురువారం జరిగే కాంగ్రెస్  వర్కింగ్ &

Read More

అప్పుకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి కిడ్నాప్, దాడి

చాంద్రాయణగుట్ట, వెలుగు: ఒకరి వద్ద రూ. 30వేలు అప్పుగా ఇప్పించి, జమీనుగా ఉన్న వ్యక్తిని అప్పు ఇచ్చిన వ్యక్తి కిడ్నాప్​ చేసి, దాడి చేసిన ఘటన ఫలక్​నుమా పీ

Read More

కొత్త టీచర్ల కౌన్సెలింగ్..584 మందికి పోస్టింగ్

హైదరాబాద్​ జిల్లాలో 584 మందికి పోస్టింగ్ ​ఆర్డర్లు  టెక్నికల్​ ఇష్యూస్​తో ఉదయం కౌన్సిలింగ్​ ఆలస్యం  మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభం

Read More

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు... ఎంత సీనియర్ అయినా ఉపేక్షించం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సమన్వయంతో ముందుకెళ్లాలి స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదే అవినీతికి పాల్పడితే సహించేది లేదని వార్నింగ్ అందరూ కష్టపడి పని చేయా

Read More

షవర్మా తింటున్నారా జాగ్రత్త ..గ్రిల్​హౌజ్లో మళ్లీ కల్తీ ఫుడ్

నలుగురికి ఫుడ్​పాయిజన్​ నెల రోజుల కిందే సీజ్ అయినా.. మారని తీరు కంటోన్మెంట్​, వెలుగు: అల్వాల్ లోతుకుంట లో ఉన్న గ్రిల్​హౌజ్​ హోటల్​లో మళ్లీ క

Read More

రాడార్ సెంటర్​తో ఎలాంటి ముప్పుండదు: రాజ్ నాథ్ సింగ్

ప్రజలకు, పర్యావరణానికి హాని జరగదు: రాజ్​నాథ్ సింగ్ స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతయ్ దీని ఏర్పాటులో సీఎం రేవంత్ రెడ్డి చొరవ అభినందనీ

Read More

తీవ్రవాయుగుండం..ఏపీలో రెండు రోజులు అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కారణంగా ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ

Read More

14 రోజుల్లో రూ.1,285 కోట్ల లిక్కర్ సేల్స్

గతేడాదితో పోల్చితే 13 % పెరిగిన సేల్స్​ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఇదేం పిచ్చి..కదులుతున్న ఎంఎంటీఎస్ రైళ్లో..ఆకతాయిల స్టంట్లు

సికింద్రాబాద్​, వెలుగు: కదులుతున్న ఎంఎంటీఎస్​ రైలును పట్టుకుని వేళాడుతూ కొందరు పిల్లలు ప్రమాదకరమైన స్టంట్లు చేశారు. రైలు ఎక్కుతూ, దిగుతూ స్టంట్లు చేస్

Read More

హైదరాబాద్లో ఎస్ఈఐ జీసీసీ:మంత్రి శ్రీధర్ బాబు

సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్​ బాబు భేటీ హైదరాబాద్​, వెలుగు: అమెరికాకు చెందిన ఎస్ఈఐ ఇన్వెస్ట్​మెంట్స్​కంపెనీ రాష్ట్రంలో గ్లోబల్​ కేపబిలిటీ

Read More

హైదరాబాద్లో భారీ వరదలకు నాలుగేండ్లు

 2020 అక్టోబర్​లో మునిగిన వెయ్యి కాలనీలు 100 మంది మృతి.. రూ.5 వేల కోట్ల ఆస్తి నష్టం నెల పాటు ఇబ్బందులు పడ్డ సిటీ జనం ఇప్పుడు అదే స్థాయిల

Read More

రెసిడెన్షియల్ స్టూడెంట్ల మెస్ చార్జీలు పెంచుతం: డిప్యూటీ సీఎం భట్టి

ప్రపోజల్స్​ రెడీ చేయాలనిడిప్యూటీ సీఎం భట్టి ఆదేశం అద్దె భవనాల కిరాయి బిల్లులు క్లియర్ చేస్తున్నమని వెల్లడి హైదరాబాద్, వెలుగు:పెరుగుతున్న ధరల

Read More

గచ్చిబౌలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అత్యాచారం కేసులో ఒకరు అరెస్ట్

గచ్చిబౌలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బోరబండకు చెందిన ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతన్ని విచారిస్త

Read More