Telangana
‘హైదరాబాద్ మనది.. హైడ్రా మనందరిదీ’
హైదరాబాద్/గండిపేట, వెలుగు: చెరువులను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రాకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. హైడ్రాకు మద
Read Moreహైవేపై లారీ బీభత్సం..
మద్యం మత్తులో రెండు బైకులు, ఆటోను ఢీకొట్టిన లారీ డ్రైవర్ బైకుపై వెళ్తున్న తల్లి, బిడ్డ మృతి.. తండ్రి, మరో బిడ్డకు తీవ్ర గాయాలు రంగా
Read Moreతెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తం
యువత కోసం స్కిల్ వర్సిటీ పనులు ప్రారంభించినం రైతులకు రూ. 31 వేల కోట్లు మాఫీ చేసినం రాష్ట్ర ప్రభుత్వానికి బ్రహ్మ కుమారీస్ మార్గదర్శకులు&n
Read Moreవచ్చే అకడమిక్ ఇయర్లో స్పోర్ట్స్ వర్సిటీ
స్పోర్ట్స్ విలేజ్గా గచ్చిబౌలి: సీఎం రేవంత్రెడ్డి ఒలింపిక్స్ స్థాయికి హైదరాబాద్ స్టేడియాలు అప్ గ్రేడ్ చేస్తం 2028లో ఒలింపిక్స్ మెడల్స్ గ
Read MoreViral Video: అదృష్టమంటే ఈ అక్కదే..రైలు కిందపడినా బతికింది
ఆమె ఆలోచనకు అందరూ హ్యాట్సాఫ్ వికారాబాద్ జిల్లా తాండూరులో సంఘటన ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలలో ఎ
Read Moreటీ-టీడీపీ కమిటీలన్నీ రద్దు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించి అధికారం దక్కించుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు.
Read Moreలారీ బీభత్సం..తల్లీకూతురు మృతి..తండ్రీబిడ్డకు తీవ్రగాయాలు
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అదుపుతప్పిన లారీ బీభత్సం సృష్టించింది. ఒక ఆటోను రెండు బైకులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకూ
Read Moreతెలంగాణలో వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి: MP రఘునందన్ రావు
మెదక్: తెలంగాణలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరగా నిర్వహించకపో
Read Moreతొర్రూర్ SBI బ్యాంకులో మంటలు.. కంప్యూటర్లు దగ్ధం..
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలోని SBI బ్యాంకులోఉన్నట్టుండి దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.. ఆదివారం (ఆగస్టు 25,2024) నాడు బ్యాంకులో చెలరేగిన
Read Moreతగ్గేదే లేదు.. చెరువులు ఆక్రమించిన ఏ ఒక్కరినీ వదలం.. సీఎం రేవంత్
కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు ఆక్రమించిన వాళ్ళను ఎవర్నీ వదలమని
Read Moreగర్భిణీ పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..
నల్గొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. డెలివరీ కోసం వచ్చిన గర్భిణీ పట్ల డాక్టర్లు నిర్లక్ష్యం వహించటంతో శిశువు మరణించింది. ఈ ఘటనకు స
Read Moreఆర్టీసీ ఉద్యోగి కుటుంబానికి బీమా చెక్కు అందజేత
హనుమకొండ సిటీ, వెలుగు: వరంగల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ కొంతకాలం క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఎం.సంపత్ కుమార్ కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కును
Read Moreవిద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ మండలం మాదాపురంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే మురళీనాయక్ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. స్కూల్
Read More












