Telangana

మేడారంలో సుడిగాలి బీభత్సం... 50వేలకు పైగా చెట్లు నేలమట్టం

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల వాగులు ఉప్పొంగి రోడ్లన్నీ జలమయమై రాకపోకలు నిలిచిపోయా

Read More

ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో భారీగా గంజాయి రవాణా...

గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు ఎంత కఠినమైన చర్య,లు తీసుకుంటున్నప్పటికీ ఎదో ఒక మార్గంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్ కేంద

Read More

జానకంపేట్ లో వైరల్​ ఫీవర్స్

దాదాపు 30 మందికి జ్వరాలు వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ వైద్య పరీక్షలు చేసిమందుల పంపిణీ ఎడపల్లి, వెలుగు:  ఎడపల్లి మండలంలో

Read More

ప్రజలు నష్టపోకుండా చూడాలి

తప్పిదాలకు తావులేకుండా చూడాలి నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తాం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాల్కొండ,వెలుగు: జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాం

Read More

Food safety raids : మిఠాయి వాలా, నీలోఫర్ కేఫ్‌ల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్

హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై సెప్టెంబర్ 3న తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించింది. రైడ్స్ లో అధి

Read More

ట్రయల్ రన్ సక్సెస్.. ఏపీ, తెలంగాణ మధ్య తిరిగి కొనసాగనున్న రైళ్ల రాకపోకలు

మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో వరదకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో తెలంగాణ, ఏపీ మధ్

Read More

ఖమ్మం నగరంలో ఇంకా కోలుకోని కాలనీలు!

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలో మున్నేరు వరద కారణంగా మునిగిపోయిన కాలనీ వాసులు ఇంకా నష్టం బాధ నుంచి కోలుకోలేదు. మంగళవారం కూడా ఇండ్లలో పేరుకుపోయిన బురదను క

Read More

ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన

ఖమ్మం రూరల్, వెలుగు : ఆకేరు వరద బాధితులంతా ధైర్యంగా ఉండాలని, అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని ఖమ్మం ఎంపీ  రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మం

Read More

ముంపు సర్వేకు 14 బృందాలు ఏర్పాటు : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు :  మున్నేరు వరద ఉధృతికి ముంపునకు గురయిన ప్రాంతాలను గుర్తించేందుకు 13 డివిజన్ లలో సర్వే చేయడం కోసం 14 బృందాలను ఏర్పాటు చేసినట్ల

Read More

కన్నీళ్లు తూడ్చేందుకే వచ్చాను : భట్టి విక్రమార్క

బాధితులందరినీ ఆదుకుంటాం  ముదిగొండ, వెలుగు : "మీ కష్టాలను తీర్చడానికి,  మీ కన్నీళ్లు తుడవడానికే నేను వచ్చాను. మీరు అధైర్య పడకండి

Read More

తగ్గేదేలే.. ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల కీలక నిర్ణయం

నల్లగొండ: ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 30వ తేదీన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబం

Read More

ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి

మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు అందించాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి

Read More

ప్రైవేట్​కు ధీటుగా గవర్నమెంట్ ​స్కూల్స్

డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డి  గజ్వేల్​(వర్గల్), వెలుగు: ప్రైవేట్​స్కూల్స్​కు ధీటుగా గవర్నమెంట్​స్కూళ్లను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్ర

Read More