Telangana
తెలంగాణలో వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి: MP రఘునందన్ రావు
మెదక్: తెలంగాణలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరగా నిర్వహించకపో
Read Moreతొర్రూర్ SBI బ్యాంకులో మంటలు.. కంప్యూటర్లు దగ్ధం..
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలోని SBI బ్యాంకులోఉన్నట్టుండి దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.. ఆదివారం (ఆగస్టు 25,2024) నాడు బ్యాంకులో చెలరేగిన
Read Moreతగ్గేదే లేదు.. చెరువులు ఆక్రమించిన ఏ ఒక్కరినీ వదలం.. సీఎం రేవంత్
కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు ఆక్రమించిన వాళ్ళను ఎవర్నీ వదలమని
Read Moreగర్భిణీ పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..
నల్గొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. డెలివరీ కోసం వచ్చిన గర్భిణీ పట్ల డాక్టర్లు నిర్లక్ష్యం వహించటంతో శిశువు మరణించింది. ఈ ఘటనకు స
Read Moreఆర్టీసీ ఉద్యోగి కుటుంబానికి బీమా చెక్కు అందజేత
హనుమకొండ సిటీ, వెలుగు: వరంగల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ కొంతకాలం క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఎం.సంపత్ కుమార్ కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కును
Read Moreవిద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ మండలం మాదాపురంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే మురళీనాయక్ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. స్కూల్
Read Moreజిట్టాకు మంత్రి పరామర్శ
యాదాద్రి, వెలుగు : తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. మెదడు స
Read Moreపక్కాగా కొత్త రెవెన్యూ చట్టం
వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ వనపర్తి, వెలుగు: ధరణి సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో కొత్త ఆర్వోఆర్చట్టాన్ని తీసుకువస్తున్నట్లు స్టేట్ ప్
Read Moreప్రాజెక్టులను పరిశీలించిన కలెక్టర్
గద్వాల, వెలుగు: జూరాల, గుడ్డం దొడ్డి రిజర్వాయర్లు, పంప్ హౌస్, గట్టు లిఫ్ట్ పంపు హౌస్లను ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి గద్వాల కలెక్టర్ సంతోష్ శనివారం పరిశీ
Read Moreఫోర్ లేన్ పనులు ప్రారంభం
మద్దూరు, వెలుగు: మద్దూరు మండల కేంద్రంలో కోస్గి, నారాయణపేట మెయిన్ రోడ్డు విస్తరణ(4 లేన్) పనులు శనివారం ఎట్టకేలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాం
Read Moreఆర్టీసీ బెస్ట్ డిపో మేనేజర్ గా నిర్మల్ డీఎం
నిర్మల్, వెలుగు: నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డికి రాష్ట్ర బెస్ట్ డిపో మేనేజర్ గా అవార్డు దక్కింది. హైదరాబాద్ ఆర్టీసీ కళా భవన్ లో జరిగిన ప్రగతి చక
Read Moreఏకకాలంలో రుణమాఫీ చేయాలి
రూ.7,500 చొప్పున రైతు భరోసా చెల్లించాలి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో మహాధర్నా సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి ప్రశా
Read Moreఅప్పుల బాధతో ఇద్దరు ఆత్మహత్య
బోథ్/దుబ్బాక, వెలుగు: అప్పులబాధతో వేర్వేరుచోట్ల ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకరాం.. ఆదిలాబాద్జిల్లా
Read More












