Telangana
ఆగస్టు 2న 25 వేల మంది టీచర్లతో సీఎం సభ
ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లు 5 డిమాండ్లను సర్కారు ముందు పెట్టిన టీచర్ల జేఏసీ నేతలతో చర్చించిన ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్
Read Moreఆగస్టు 5 నుంచి శానిటేషన్ డ్రైవ్
నేడు ఆఫీసర్లతో మంత్రి సీతక్క కాన్ఫరెన్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో
Read Moreరాహుల్ కు అనురాగ్ సారీ చెప్పాలి... పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్
ఢిల్లీ: రాహుల్ గాంధీకి బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. రాహుల్ పై వ్యక్తిగత విమర్శలు కర
Read Moreడ్రైవర్ పక్కన బానెట్పై కూర్చోవద్దన్నందుకు.. కండక్టర్పై మహిళచెప్పుతో దాడి
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్పై మహిళ ప్రయాణికురాలు, ఆమె బంధువులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మొదట మహిళ ప్యాసింజర్ తో తలెత్తిన వివాదం ముద
Read Moreనకిలీ బంగారం బిస్కెట్తో.. రూ.4లక్షలకు మోసం..
సంగారెడ్డి:నకిలీ బంగారం బిస్కెట్ ఇచ్చి..రూ.4లక్షలతో భార్యభర్తలు పరారైన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పీఎస్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. మా దగ్గర
Read Moreకుటుంబ సభ్యుల ఓట్లు ఒకే వార్డులో ఉండాలి
సూర్యాపేట, వెలుగు : కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇంటి నంబర్ ఆధారంగా ఓటరు జాబితా విడుదల చేయాలని తెలంగాణ యువజన సంఘం నాయకు
Read Moreమానవ అక్రమ రవాణా చట్టవిరుద్ధం : బండారు జయశ్రీ
యాదగిరిగుట్ట, వెలుగు : మానవ అక్రమ రవాణా చట్టవిరుద్ధమని, అక్రమ రవాణాకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తప్పవని యాదాద్రి జిల్లా బాలల సంక్షేమ సమితి చైర
Read Moreరైతులకు సదుపాయాలు కల్పించాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : పశువుల సంతకు వస్తున్న రైతులకు, వ్యాపారులకు తగిన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవా
Read Moreమహిళా శక్తితో ఆర్థికంగా బలోపేతం : హనుమంతు జండగే
యాదాద్రి, వెలుగు : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మహిళాశక్తి పథకం ముఖ్యఉద్దేశమని కలెక్టర్ హనుమంతు జండగే అన్నారు. ఈ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు
Read Moreగురుకుల స్టూడెంట్లకు ఏఐ లెర్నింగ్ ల్యాబ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 24 ప్రభుత్వ గురుకుల స్కూళ్లలో తమ ఫ్లాగ్ షిప్ కాగ్నిజెం
Read Moreతెలంగాణకు పదేండ్లలో రూ.12 లక్షల కోట్లు
రాజ్య సభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ న్యూఢిల్లీ, వెలుగు: గత పదేండ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Read Moreతెలంగాణకు రూ.947 కోట్ల బకాయిలు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు రూ.947.90 కోట్ల ఉపాధి హామీ వేతన బకాయిలు, రూ.262.71 కోట్ల మెటీరియల్ బకాయిలు ఉన్నాయని
Read Moreసరయూ నదిలో జనగామ యువతి గల్లంతు
సెల్ఫీ తీసుకున్న రెండు నిమిషాల్లోనే ఘటన అయోధ్య యాత్రలో విషాదం ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురి
Read More












