Telangana
నీట్ పేపర్ లీకేజీపై..మోదీ స్పందించాలి : కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ‘పరీక్షా పే చర్చ’ నిర్వహించే ప్రధాని మోదీ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
Read Moreజూలై 30లోగా ఆరు గనులు వేలం వేయండి!
న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెల 30లోగా కనీసం ఆరు గనులను వేలం వేయాలని రాష్ట్ర సర్కార్కు కేంద్రం సూచించింది. గడిచిన తొమ్మిదేండ్లలో కనీసం ఒక్క మినరల్ బ్లాక్ న
Read Moreరూ.1,500 కోట్ల గొర్రెలు..కాగితాలపైనే! ... పేపర్ గ్రౌండింగ్, రీసైక్లింగ్ దందాతో భారీగా అక్రమాలు
వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో 30 శాతం దుర్వినియోగం మొత్తం రూ.2,500 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్
Read Moreకృష్ణా జలాల్లో సగం వాటా మనకు రావాల్సిందే
2015లో ఏపీతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికమే: మంత్రి ఉత్తమ్ రాష్ట్ర ప్రజల హక్కులు, ప్రయోజనాలను కాపాడుతాం ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబ
Read Moreపెద్దపల్లి ఘటనపై ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం
మని మంత్రులుశ్రీధర్ బాబు, సీతక్క హామీ కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూస్తాం బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి స
Read Moreతెలంగాణలో మూడు రోజులు వానలు... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట
Read Moreగంజాయి మత్తులో యూత్ .. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు కేసులు
డీఅడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్ బానిసవుతున్నోళ్లలో ఎక్కువ మంది స్టూడెంట్లే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు నెలకు పదుల సంఖ్యలో కేసులు&
Read Moreఒక్క టీఎంసీ కూడా కష్టమే! .. మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ
3 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి తగ్గనున్న లిఫ్టింగ్ కెపాసిటీ మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ డెడ్ స్టోరేజీని 3 టీఎంసీలలోపు కుదించే చాన్
Read Moreజూన్ 20 నుంచి గ్రూప్-4 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్
గ్రూప్ 4కు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. జూన్ 20వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు గ్రూప
Read Moreప్రేమ వ్యవహారం.. తల్లి కొడుకులపై కత్తులు, గొడ్డళ్లతో దాడి..
వరంగల్ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. నగరంలోని కీర్తి నగర్ లో తల్లికొడుకులపై కొందరు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన తల్లికొడుకు
Read Moreచెలరేగిన ఆశా శోభన, మంధాన.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. 2024, జూన్ 16వ తేదీ ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఉమెన్స
Read Moreచిన్నారి కుటుంబానికి అండగా ఉంటాం: ఎంపీ గడ్డం వంశీ
పెద్దపల్లి: ఇటీవల అత్యాచారానికి గురై హత్య చేయబడిన చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సుల్తానాబాద్ మం
Read Moreదర్శకుడిపై పరువు నష్టం కేసు పెట్టిన హీరోయిన్
బాలీవుడ్ వెబ్ షో 'షోస్టాపర్' దర్శక-నిర్మాత మనీష్ హరిశంకర్కి నటి దిగంగనా సూర్యవంశీ పరువు నష్టం నోటీసు పంపింది. నిర్మాతపై పలు సెక్షన్ల కిం
Read More












