Telangana
ఇందిరమ్మ ఇళ్లకు సోలార్ విద్యుత్ తప్పనిసరి : భట్టి విక్రమార్క
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి త్వరగా ప్ర భుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
Read Moreజాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన అక్కాచెల్లెళ్లను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన భ
Read More10 రోజుల్లోనే గాంధీ, ఉస్మానియా భవనాలకు శంకుస్థాపన
డాక్టర్లు చెప్పే ప్రతి విషయాన్ని సామాన్యులు నమ్ముతారు ప్రముఖులను ఆదర్శంగా తీసుకుని సేవ చేయాలి హైదరాబాద్: 10 రోజుల్లోనే గాంధీ, ఉస్మానియా భవనా
Read Moreఅర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి
పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన
Read Moreబీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి .. ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా కట్టిండ్రు : మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆద
Read Moreకొత్త చట్టాలు అమలు..హైదరాబాద్ లో తొలి కేసు నమోదు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు నేటి నుంచి ( జులై 1) అమల్లోకి వచ్చాయి. అలా వచ్చాయో లేదో.. ఈ చట్టాల కింద కేసులు నమోదవుతున్నాయి. క
Read Moreతెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్: పల్లెల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు...
తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును రాష్ట్రవ్యాప్తంగా నడపాలని ప్రభుత్వం నిర్ణయి
Read Moreనార్సింగి మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరితో కిలాడి లేడి ఇల్లీగల్ అఫైర్
నార్సింగిలో దారుణ హత్యకు గురైన ఇంజనీర్ ఇదాయత్ ఆలీ హత్య కేసులో విస్తుపోయే నిజాలను పోలీసులు బయటపెట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దుబాయ్ లో
Read Moreరెండు అంశాల ఆధారంగా కేసీఆర్ పిటిషన్ కొట్టివేత
విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కేసీఆర్ తరఫు న్యాయవాదులతో హైకోర్టు
Read Moreధర్మపురి శ్రీనివాస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన బొత్స
దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారయణ. శ్రీనివాస్ తనకు చాలా అత్యంత సన్నిహి
Read Moreహైదరాబాద్లో పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్
హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా ఫుడ్ సేప్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ హోటల్లు నిబందనలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ఫుడ
Read Moreజనసేనతో పొత్తుపై హైకమాండ్దే తుది నిర్ణయం
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తున్నది: బండి సంజయ్ బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులివ్వడం లేదు కాంగ్రెస్ నియోజకవర్గాలకే ఫండ్స్ ఇస్తున్నరని ఫైర్
Read Moreపాలిటెక్నిక్లో 20 వేల 890 మందికి సీట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫస్ట్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలి విడతలో 72.21 శాతం సీట్లు నింపామని
Read More












