Telangana

మోదీ ఈసీ రూల్స్ బ్రేక్ చేసిండు.. కరీంనగర్లో ఫిర్యాదు

వేములవాడ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ  కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. &

Read More

మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తున్నాం : వికాస్ రాజ్

ఎన్నికల విధుల్లో 90 వేల మంది  ఉద్యోగులు పాల్గొంటారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. మే 13న వేతనంతో కూడిన  సెలవు ప్రకటిస్తున్నామని చెప్పారు. &nb

Read More

వరంగల్ ఎంపీగా 2 లక్షల మోజార్టీతో గెలుస్త : ఆరూరి రమేష్

కేంద్రంలో మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్.  అధికార పార్టీ డబ్బు, మద్యం పంపి ఓటర్లను కొనే

Read More

బీజేపీ ఉన్నంత వరకు పీఓకే భారత్ ఆధీనంలోనే ఉంటుంది: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండ

Read More

మత పిచ్చి ఉన్నోడు..ఎంపీగా అవసరమా?: బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్

కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మత పిచ్చి ఉన్నోడు..ఎంపీగా అవసరమా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప

Read More

అదానీ, అంబానీ కనుసన్నల్లోనే బీజేపీ సర్కార్ పని చేస్తోంది: ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల: నరేంద్ర మోదీ ప్రభుత్వం సంపన్నులకు రుణాలు మాఫీ చేశారే తప్ప.. దేశంలోని రైతులకు రుణాలు మాఫీ చేయలేదని మండిపడ్డారు చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెం

Read More

మోదీ ప్రజల ముక్కుపిండి..రూ.కోట్లు దోచుకున్నడు : మంత్రి కేటీఆర్

    మాజీ మంత్రి కేటీఆర్ హనుమకొండ/ కమలాపూర్, వెలుగు : 'దేశంలో అన్ని పిరం కావడానికి మోదీ కారణం. పదేండ్లలో రూ.30 లక్షల కోట్లు సామాన

Read More

బీజేపీ, బీఆర్​ఎస్​ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు : పి. సుదర్శన్​ రెడ్డి

బోధన్​, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే పి. సుదర్శన్​ రెడ్డి సూచించారు. శుక్రవారం బోధన్​మండలంలోని ఊట్​పల్లి,

Read More

కాంగ్రెస్​కు లక్ష మెజార్టీ రావాలి

    ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి  రాయపర్తి, వెలుగు : ఎంపీ ఎలక్షన్​లో వరంగల్​ కాంగ్రెస్​ అభ్యర్థి కడియం కావ్యకు లక్ష మెజార్టీ త

Read More

మోదీ మొఖంలో భయం కనిపిస్తుంది: పొన్నం ప్రభాకర్

కరీంనగర్:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్  ఫైరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. హిందువుల సంపద ముస్లింలక

Read More

కాంగ్రెస్​లో చేరికలు

పర్వతగిరి/ నల్లబెల్లి, వెలుగు : వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. శుక్రవారం పర్వతగిరిలో పలు పార్టీల ను

Read More

ఐదేండ్ల అభివృద్ధి లక్ష్యాలపై కరపత్రాలు విడుదల : ధర్మపురి అర్వింద్

తాను గెలిస్తే యూత్ కు ఉపాధి కల్పిస్తా బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్  నిజామాబాద్​, వెలుగు: గత ఎలక్షన్​లో బాండ్​పేపర్​ రాసిచ్చి పసుప

Read More

ముస్లిం మహిళలకు మోదీ మేలు చేశారు : రాజాసింగ్

ఎల్లారెడ్డి బాన్సువాడ, ప్రచార సభలో కాంగ్రెస్ పై విమర్శలు  బాన్సువాడ, వెలుగు: ముస్లిం మహిళలకు ప్రధాని మోదీ మేలు చేశారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా

Read More